యం.యస్.స్వామినాధన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వ్యవసాయ శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ '''(జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "[[హరిత విప్లవం|హరిత విప్లవ]] పితామహుడు" గా పేర్కొంటారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఆకాలంలో నోబెల్ బహుమతి గ్రహీత [[నార్మన్ బోర్లాగ్]] సృష్టించిన మెక్సికన్ పొట్టి [[గోధుమ]] రకాలను మనదేశంలోకి ప్రవేశపెట్టారు. వీని ప్రభావంతో పరిశోధనలు సాగించి అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను రూపొందించారు. దీని వలన గోధుమ ఉత్పత్తి పెరిగింది. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" కు వ్యవస్థాపకుడు, చర్మన్. <ref>[https://web.archive.org/web/20100613040154/http://mssrf.org/about_us/about_chairman.htm About Chairman]. mssrf.org</ref> ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు. <ref name="barunroy">{{cite web|url=http://beacononline.wordpress.com/2009/02/27/sikkim-prof-ms-swaminathan-appointed-as-chancellor-of-sikkim-university/|title=SIKKIM: Prof MS Swaminathan appointed as Chancellor of Sikkim University|date=27 February 2009|accessdate=21 January 2010|work=The Himalayan Beacon|publisher=Beacon Publications|last=barunroy|location=Darjeeling}}</ref> అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన [[వరి]] రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. <ref>{{cite news|url=http://www.thefreelibrary.com/Now+for+the+evergreen+revolution%3A+Prof.+MS+Swaminathan,+a+pioneer+of...-a030123599|title=Now for the evergreen revolution: Prof. MS Swaminathan, a pioneer of India's green revolution, calls for a new approach to world farming|work=For A Change|year=2001}}</ref>వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశాంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడు.
'''మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ ''' ([[తమిళం]]: மான்கொம்பு சாம்பசிவன் சுவாமிநாதன்) భారత వ్యవసాయ శాస్త్రవేత్త. ఇతడు [[ఆగష్టు 7]], [[1925]] న [[తమిళనాడు]]లోని కుంభకోణంలో జన్మించాడు. ఇతన్ని భారతదేశంలో "హరిత విప్లవ పితామహుడు"గా పేర్కొంటారు.
 
1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరక్టరుగా పనిచేసాడు. 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. అతను ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు 1982 నుండి 1988 వరకు డైరక్టరుజనరల్ గా తన సేవలనందించాడు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నాడు.<ref>[http://www.time.com/time/asia/asia/magazine/1999/990823/index.html Asians of the Century: A Tale of Titans], TIME 100: 23–30 August 1999 VOL. 154 NO. 7/8</ref> 1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20" లో అతని పేరును టైమ్‌ మ్యాగజైన్ ప్రచురించింది.
 
== ప్రారంభ జీవితం, విద్య ==
స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఆకాలంలో నోబెల్ బహుమతి గ్రహీత [[నార్మన్ బోర్లాగ్]] సృష్టించిన మెక్సికన్ పొట్టి [[గోధుమ]] రకాలను మనదేశంలోకి ప్రవేశపెట్టారు. వీని ప్రభావంతో పరిశోధనలు సాగించి అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను రూపొందించారు. దీని వలన గోధుమ ఉత్పత్తి పెరిగింది.
ఇతడు [[ఆగష్టు 7]], [[1925]] న [[తమిళనాడు]]లోని కుంభకోణంలో జన్మించాడు.
 
అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన [[వరి]] రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశారు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశాంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.
 
స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు. ఇతడు చెన్నైలో "స్వామినాథన్ పరిశోధనా సంస్థ"ను స్థాపించి నిర్వహిస్తున్నారు.
 
 
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
"https://te.wikipedia.org/wiki/యం.యస్.స్వామినాధన్" నుండి వెలికితీశారు