యం.యస్.స్వామినాధన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ '''(జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "[[హరిత విప్లవం|హరిత విప్లవ]] పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. <ref>[https://web.archive.org/web/20100613040154/http://mssrf.org/about_us/about_chairman.htm About Chairman]. mssrf.org</ref> అతను ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు. <ref name="barunroy">{{cite web|url=http://beacononline.wordpress.com/2009/02/27/sikkim-prof-ms-swaminathan-appointed-as-chancellor-of-sikkim-university/|title=SIKKIM: Prof MS Swaminathan appointed as Chancellor of Sikkim University|date=27 February 2009|accessdate=21 January 2010|work=The Himalayan Beacon|publisher=Beacon Publications|last=barunroy|location=Darjeeling}}</ref> అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన [[వరి]] రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. <ref>{{cite news|url=http://www.thefreelibrary.com/Now+for+the+evergreen+revolution%3A+Prof.+MS+Swaminathan,+a+pioneer+of...-a030123599|title=Now for the evergreen revolution: Prof. MS Swaminathan, a pioneer of India's green revolution, calls for a new approach to world farming|work=For A Change|year=2001}}</ref>వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడు.
 
1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరక్టరుగా పనిచేసాడు. 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. అతను ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు 1982 నుండి 1988 వరకు డైరక్టరుజనరల్ గా తన సేవలనందించాడు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నాడు.<ref>[http://www.time.com/time/asia/asia/magazine/1999/990823/index.html Asians of the Century: A Tale of Titans], TIME 100: 23–30 August 1999 VOL. 154 NO. 7/8</ref> 1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20" లో అతని పేరును టైమ్‌ మ్యాగజైన్ ప్రచురించింది.
 
== ప్రారంభ జీవితం, విద్య ==
స్వామినాథన్ 1925 [[ఆగష్టు 7]] న [[తమిళనాడు]]లోని [[కుంభకోణం]]<nowiki/>లో జన్మించాడు. అతను డా.ఎం.కె.సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. అతను తన తండ్రి నుంచి "మన మనస్సులో 'అసాధ్యం' అనే మాట సాధారణంగా వస్తుంది. దానికి ధృఢ సంకల్పంతో కృషిచేసిన తరువాత గొప్పపనులు సాధించవచ్చు." అనే విషయాన్ని నేర్చుకున్నాడు. వైద్యవృత్తిలో ఉన్న అతని తండ్రి ఎం.కె. సాంబశివన్ మహాత్మాగాంధీ అనుచరుడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల బహిష్కరణ సందర్భంగా [[కుంభకోణం]]<nowiki/>లో అతని విదేశీ దుస్తులను దగ్దం చేసాడు. స్వదేశీ ఉద్యమం భారతీయులు విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, గ్రామీణ పరిశ్రమను కాపాడడటం అనే రాజకీయ ప్రయోజనంతో రూపొందించబడినది. అతని తండ్రి తమిళనాడులో భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన దేవాలయ ప్రవేశ ఉద్యమంలో దళితుల ఆలయ ప్రవేశ కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. [[ఫైలేరియా|ఫైలేరియాసిస్]] అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న కుంభకోణం ప్రాంతంలో ఆ వ్యాధిని నిర్మూలించడానికి అతని తండ్రి కృషిచేసాడు. తన తండ్రి చేస్తున్న కార్యక్రమాల వల్ల బాల్యంలో అతనికి సేవాభావన కలిగింది.
 
 
తన 11వ యేట తండ్రి మరణించాడు. అతని భాద్యతలను అతని మామయ్య ఎం.కె.నారాయణస్వామి (రేడియాలజిస్టు) చూస్తుండేవాడు. ప్రారంభ విద్యను స్థానిక పాఠశాలలో చదివాడు. తరువాత కుంభకోణంలోని కాథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలు లో చదివి మెట్రిక్యులేషన్ ను పూర్తిచేసాడు. <ref>The 1971 Ramon Magsaysay Award for Community Leadership [http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographySwaminathanMS.htm/ "BIOGRAPHY of Moncompu Sambasivan Swaminathan"/] Retrieved on 26 March 2013</ref> వైద్యులు గల కుటుంబ నేపథ్యంలో అతను మెడికల్ పాఠశాలలో చేరాడు. కానీ అతను 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసినప్పుడు, భారతదేశం నుండి ఆకలిని తొలగించటానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను [[మహాత్మా గాంధీ]] చే ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే అతను వైద్యరంగం నుండి వ్యవసాయ రంగానికి మారిపోయాడు.<ref>[https://m.youtube.com/watch?v=UPHgwdAF-LY MS Swaminathan - On future of Indian agriculture], YouTube</ref> అతను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం లోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేసాడు. అతను ఆ కళాశాలలో 1940 నుండి 44 వరకు చదివి జంతుశాస్త్రంలో బి.యస్సీ డిగ్రీని తీసుకున్నాడు.
 
తన 11వ యేట తండ్రి మరణించాడు. అతని భాద్యతలను అతని మామయ్య ఎం.కె.నారాయణస్వామి (రేడియాలజిస్టు) చూస్తుండేవాడు. ప్రారంభ విద్యను స్థానిక పాఠశాలలో చదివాడు. తరువాత కుంభకోణంలోని కాథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలు లో చదివి మెట్రిక్యులేషన్ ను పూర్తిచేసాడు. <ref>The 1971 Ramon Magsaysay Award for Community Leadership [http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographySwaminathanMS.htm/ "BIOGRAPHY of Moncompu Sambasivan Swaminathan"/] Retrieved on 26 March 2013</ref> వైద్యులు గల కుటుంబ నేపథ్యంలో అతను మెడికల్ పాఠశాలలో చేరాడు. కానీ అతను 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసినప్పుడు, భారతదేశం నుండి ఆకలిని తొలగించటానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను [[మహాత్మా గాంధీ]] చే ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే అతను వైద్యరంగం నుండి వ్యవసాయ రంగానికి మారిపోయాడు.<ref>[https://m.youtube.com/watch?v=UPHgwdAF-LY MS Swaminathan - On future of Indian agriculture], YouTube</ref> అతను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం లోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేసాడు. అతను ఆ కళాశాలలో 1940 నుండి 44 వరకు చదివి జంతుశాస్త్రంలో బి.యస్సీ డిగ్రీని తీసుకున్నాడు.
 
ఎం.ఎస్. స్వామినాథన్ వివాహం మీనా స్వామినాథన్ తో జరిగింది. 1951లో కేంబ్రిడ్జ్ లో చదివినప్పుడు ఆమె పరిచయమయింది. వారు తమిళనాడులోని చెన్నైలో నివసించారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. వారి కుమార్తెలలో డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరక్టరు జనరల్ గానూ, రెండవ కుమార్తె డా. మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగానూ, మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
 
== వృత్తి జీవితం ==
స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రాలలో తన వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అతను మద్రాసు వ్యవసాయ కళాశాల (ప్రస్తుతం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం) లో చేరి అక్కడ వ్యవసాయ శాస్త్రంలో మరో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని అతను ఇలా చెప్పాడు: "నేను కేరళ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు వ్యక్తిగత ప్రేరణ '1974 నాటి బెంగాల్ కరువు' తో మొదలైంది. అప్పుడు తీవ్రమైన బియ్యం కొరత ఉంది. బెంగాల్ లో మూడు మిలియన్ల ప్రజలు ఆకలితో మరణించారు. నాతో పాటు అనేక మంది యువకులు గాంధీతో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అపుడు వ్యవసాయ రైతులకు ఎక్కువ ఉత్పత్తి అందించాలనే థ్యేయంతో నేను వ్యవసాయ పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను"<ref>SGI Quarterly, A Buddhist forum for peace, culture and education [http://www.sgiquarterly.org/feature2009Jly-6.html/ "An Evergreen Revolution, Interview with M.S. Swaminathan"] Retrieved on 26 March 2013</ref>
 
స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఆకాలంలో నోబెల్ బహుమతి గ్రహీత [[నార్మన్ బోర్లాగ్]] సృష్టించిన మెక్సికన్ పొట్టి [[గోధుమ]] రకాలను మనదేశంలోకి ప్రవేశపెట్టారు. వీని ప్రభావంతో పరిశోధనలు సాగించి అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను రూపొందించాడు. దీని వలన గోధుమ ఉత్పత్తి పెరిగింది.
 
స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో అతను జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం అంశాలలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థిగా న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు మారాడు. 1949లో అతను సైటోజెనెటిక్స్ (జీవకణ నిర్మాణం, విధులకు సంబంధించిన శాస్త్రం) లో డిస్టింక్షన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు. అతను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్కమిషన్ పరీక్ష రాసి "ఇండియన్ పోలీసు సర్వీసు" కు ఎంపికయ్యాడు.<ref>996 CURRENT SCIENCE, VOL. 101, NO. 8, 25 October 2011 [http://www.currentscience.ac.in/Volumes/101/08/0996.pdf/ "IN CONVERSATION M. S. Swaminathan" Retrieved on 26 March 2013] {{dead link|date=January 2018|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref> అతను నెదర్లాండ్స్ లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళా దుంపల జన్యువులపై తన ఐ.ఎ.ఆర్.ఐ పరిశోధనను కొనసాగించడానికోసం యునెస్కో ఫెలోషిప్ ను అంగీకరించాడు. సోలానమ్ యొక్క విస్తృతమైన అడవి జాతుల నుండి సాగు బంగాళాదుంప (సోలనమ్ ట్యుబరేసం) కు జన్యువులను బదిలీ చేయడానికి కావలసిన విధానాలను ప్రామాణీకరించడంలో అతను విజయం సాధించాడు. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్ లో చదవడానికి వళ్ళాడు. అతను రాసిన "స్పెసీస్ డిఫెరెన్సియేషన్, అండ్ ద నేచుర్ ఆఫ్ పోలీఫ్లోడీ ఇన్ సెర్టయిన్ స్పెసీస్ ఆహ్ ద జెనస్ సోలానం - సెక్షన్ టుబెరారియం" అంశంపై 1952 లో పి.హెచ్.డి డిగ్రీని పొందాడు. 2014లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఫెలోషిప్ పొందాడు. <ref>[https://web.archive.org/web/20141209123426/http://www.fitz.cam.ac.uk/about/newsitem-4-237 Professor M S Swaminathan is new Honorary Fellow]. Fitzwilliam College. 28 November 2014.</ref>
 
స్వామినాథన్ USDA బంగాళాదుంప పరిశోధన స్టేషన్ ఏర్పాటుకు తన సహాయం కోసం విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద ఒక పోస్ట్ డాక్టరల్ పరిశోధన కు అంగీకరించాడు. విస్కాన్సిన్లోని పరిశోధనా పనిలో అతనికి వ్యక్తిగతమైన, వృత్తిపరమైన సంతృప్తి ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి అధ్యాపక హోదాను వదలి 1954లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.<ref name="worldfoodprise.org" />
==వృత్తిపరమైన విజయాలు==
స్వామినాథన్ ప్రాథమిక మరియు అనువర్తిత మొక్కల పెంపకం, వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ వంటి సమస్యలలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సహచరులు, విద్యార్థులతో కలసి పనిచేసాడు.
Line 47 ⟶ 49:
అతని వృత్తిపరమైన జీవితం 1949 నుండి ప్రారంభమైనది:
 
* 1949–55 – బంగాళాదుంబంగాళాదుంప (సోలానం ట్యుబరోసం), గోధుమ (ట్రిటికం ఏస్తివం), వరి (ఒరైజా సటైవా), జనపనార జన్యువులపై పరిశోధన.
* 1955–72 – మెక్సికన్ మరగుజ్జు గోధుమ వంగడాలపై పరిశోధన. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో సైటొజెనెటిక్స్, రేడియేషన్ జెనెటిక్స్, మ్యుటేషన్ బ్రీడింగ్, గోధుమ,వరి జెర్మోప్లాసం నమూనాల అభివృద్ది.
* 1972–79 – డైరక్టర్-జనరల్ : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చి; భారతదేశంలో మొక్కలు, జంతువులు, చేపల జన్యువనరుల కొరకు జాతీయ బ్యూరో ఏర్పటు.<ref>Arthur, J. Richard, Technical Cooperation Programme Assistance for Responsible Movement of Live Aquatic Animals, FAO Field Document No. 2, TCP/RAS /6714(A), Bangkok, July 1998 [http://www.fao.org/docrep/field/383537.htm#P114-3464]</ref> అంతర్జాతీయ మొక్కల జన్యువనరుల సంస్థ ఏర్పాటు (2006లో బయోడైవర్శిటీ ఇంటర్నేషనల్ గా మారినది).<ref>[https://web.archive.org/web/20090705003202/http://www.bioversityinternational.org/About_Us/DG_Message/index.asp Bioversity International]. bioversityinternational.org</ref>
* 1979–80 – భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శి; ముందస్తు పెట్టుబడుల ఫారెస్టు సర్వే ప్రోగ్రాం ను ఫారస్టు సర్వీస్ ఆఫ్ ఇందియాగాఇండియాగా మార్పు.<ref>[https://web.archive.org/web/20130508170546/http://envfor.nic.in/fsi/fsi.html Ministry of Environment & Forests, Forest Survey of India, Dehradun]. envfor.nic.in</ref>
*1981–85 – స్వతంత్ర చైర్మన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) కౌన్సిల్,రోం, మొక్కల జన్యువనరుల కమీషన్ కమిషన్ స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర.<ref>[http://www.fao.org/ag/cgrfa/ FAO, Commission on Genetic Resources for Food and Agriculture]. Fao.org (22 June 2016). Retrieved on 2016-06-29.</ref>
*1983 – రైతుల హక్కుల భావన, ప్లాంట్ జెనెటిక్స్ రీసోర్సెస్ కు గ్రంథం రూపకల్పనను అభివృద్ధి చేశాడు. <ref>[http://www.intergenetics.org/ International Genetics Federation, International Congress of Genetics]. Intergenetics.org. Retrieved on 29 June 2016.</ref>
*1982–88 – డైరక్టరు జనరల్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IRRI), అంతర్జాతీయ రైస్ జెర్మ్‌ప్లాసం వ్యవస్థాపన, ప్రస్తుతం [https://web.archive.org/web/20031117153304/http://www.irri.org/GRC/irg/biodiv-genebank.htm అంతర్జాతీయ రైస్ జెనీబ్యాంకు].
*1984–90 – అధ్యక్షుడు, అంతర్జాతీయ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ ( IUCN), జీవవైవిధ్యం మీద సమావేశం అభివృద్ధి.
*1986–99 – వాషింగ్టన్ డి.సి లోని వరల్డ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్ సంపాదక మండలి చైర్మన్., మొట్టమొదటి "వరల్డ్ రిసోర్స్ రిపోర్ట్." రూపకల్పన.<ref>UNDP, UNEP, The World Bank, World Resources Institute, "World Resources 2005 – The Wealth of the Poor: Managing ecosystems to fight poverty", 2005.
{{cite web |url=http://www.wri.org/biodiv/pubs_description.cfm?pid=4073 |title=Archived copy |accessdate=2010-06-16 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20071012181648/http://wri.org/biodiv/pubs_description.cfm?pid=4073 |archivedate=12 October 2007 |df=dmy-all }}</ref>
*1988–91 –ఇంటర్నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, కీస్టోన్ ఇంటర్నేషనల్ డైలాగ్ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్.,<ref>Final Consensus Report of the Keystone International Dialogue Series on Plant Genetic Resources: Madras Plenary Session, February 1990, Report # 27 [http://www.keystone.org/spp/envplant_genetics.html]{{dead link|date=January 2018|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref> మొక్కల జెర్మ్‌ప్లాజం లభ్యత, ఉపయోగం, మార్పిడి మరియు రక్షణ గురించి కృషి.
*1991–1995 – సభ్యుడు, గవర్నింగ్ బోర్డు, ఆరోవిల్లీ ఫౌండేషన్.
*1988–96 – అధ్యక్షుడు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ - ఇండియా WWF,<ref>[http://www.wwfindia.org/ World Wide Fund for Nature/India]. Wwfindia.org. Retrieved on 29 June 2016.</ref> ఇందిరాగాంధీ పర్యవేక్షణ, పరిరక్షణ కేంద్రం నడుపుట. <ref>[https://web.archive.org/web/20090706005116/http://www.wwfindia.org/about_wwf/what_we_do/conservation_monitoring/index.cfm Indira Gandhi Conservation Monitoring Centre]. wwfindia.org</ref> కమ్యూనిటీ బయోడైవర్శిటీ కన్జర్వేషన్ ప్రోగ్రాం నిర్వహణ.<ref>REPORT OF AN "AD HOC" INTER AGENCY CONSULTATION ON PROMOTING CO-OPERATION ON THE CONSERVATION AND SUSTAINABLE USE OF WILD PLANTS OF IMPORTANCE FOR FOOD AND AGRICULTURE PARIS, FRANCE, 11–13 February 1998, p.7 [http://wayback.archive-it.org/all/20070630183118/http://www.biodiv.org/doc/meetings/cop/cop-04/information/cop-04-inf-17-en.pdf]</ref>
*1988–99 – చైర్మన్/ట్రస్టీ, కామన్‌వెల్త్ సెక్రటేరియట్ ఎక్స్‌పర్ట్ గ్రూపు.,<ref>
Commonwealth and Government of Guyana Establish International Centre for Rain Forest Conservation and Development, 9 November 1995.{{cite web |url=http://www.thecommonwealth.org/press/31555/34582/140906/commonwealth_and_government_of_guyana_establish_in.htm |title=Archived copy |accessdate=2010-06-16 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090705084132/http://www.thecommonwealth.org/press/31555/34582/140906/commonwealth_and_government_of_guyana_establish_in.htm |archivedate=5 July 2009 |df=dmy-all }}</ref> గయానాలోని ఉష్ణమండల వర్షారణ్యాల నిర్వహణ, రైన్ ఫారెస్టు పరిరక్షణ, అభివృద్ధి కోసం ఇవోక్రమ ఇంటర్నేషనల్ సెంటర్ నిర్వహణ.,<ref>"Iwokrama International Centre for Rain Forest Conservation and Development, "The Establishment of Iwokrama Forest"
{{cite web |url=http://www.iwokrama.org/about/iwokramahistory.htm |title=Archived copy |accessdate=2010-06-16 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20100625053350/http://www.iwokrama.org/about/iwokramahistory.htm |archivedate=25 June 2010 |df=dmy-all }}</ref> గయానా అధ్యక్షుడు 1994లో "స్వామినాథన్ లేకుండా ఇవోక్రమ లేదు" అని రాసాడు.
*1990–93 – వ్యవస్థాపకుడు/అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్.<ref>[http://www.mangrove.or.jp/isme/english/index.htm International Society for Mangrove Ecosystems (ISME), about] {{webarchive|url=https://web.archive.org/web/20110122161328/http://www.mangrove.or.jp/isme/english/index.htm |date=22 January 2011 }}. Mangrove.or.jp. Retrieved on 29 June 2016.</ref>
*1988–98 – జీవవైవిధ్యానికి సంబంధించిన ముసాయిదా చట్టం, పెంపకందారులు మరియు రైతుల హక్కులు చట్టం రూపకల్పనలో భారత ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలలో స్థానం పొందాడు.<ref>[https://web.archive.org/web/20160303234942/http://envfor.nic.in/legis/legis.html#T Legislation on Forest, Environment and Wildlife – Biodiversity]. envfor.nic.in (9 September 2009)</ref>
*1993లో స్వామినాథన్ నేషనల్ పాపులేషన్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో భారత పార్లమెంటుచే నియమింపబడిన నిపుణుల బృదానికి నాయకత్వం వహించాడు. 1994లో నివేదిక అందజేసాడు.<ref>[http://www.thehindubusinessline.com/2006/01/10/stories/2006011000831000.htm National Population Policy When will it start ticking? | Business Line]. Thehindubusinessline.com. Retrieved on 29 June 2016.</ref>
*1994 - వరల్డ్ హుమానిటీ ఏక్షన్ ట్రస్టు జెనెటిక్ డైవర్సిటీ పై వేసిన కమిషన్ కు చైర్మన్.<ref>[http://www.envirolink.org/resource.html?itemid=260624051267&catid=5 World Humanity Action Trust] {{webarchive|url=https://web.archive.org/web/20100616000223/http://envirolink.org/resource.html?itemid=260624051267&catid=5 |date=16 June 2010 }}. Envirolink.org. Retrieved on 29 June 2016.</ref> సాంకేతిక వనరుల కేంద్రాన్ని స్థాపించాడు.
Line 71 ⟶ 73:
*1999 – జీవావరణ నిల్వల గూర్చి ట్రస్టీ ఏర్పాటు భావనను పరిచయం చేసాడు.
*2001 – చైర్మన్, రీజనల్ స్టీరింగ్ కమిటీ , జీవావరణ నిర్వహణపై ఇండియా - బంగ్లాదేశ్ ఉమ్మడి ప్రాజెక్టు.
*2004 – 2014 – చైర్మన్, నేషనల్ కమీషన్కమిషన్ ఆన్ ఫార్మర్స్.
*అతని సారధ్యంలో 68 మంది విద్యార్థులు పి.హెచ్.డి చేస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/యం.యస్.స్వామినాధన్" నుండి వెలికితీశారు