దక్షిణ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Hydkarthik (చర్చ | రచనలు) |
Hydkarthik (చర్చ | రచనలు) |
||
పంక్తి 199:
*[[1997]]: [[రాజమండ్రి]] వద్ద మూడవ గోదావరి వంతెన ప్రారంభం.
*[[2002]]: సికింద్రాబాదు-హజ్రత్ నిజాముద్దీన్ నడుమ రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభించబడింది.
*[[2003]]: [[దక్షిణ మధ్య రైల్వే]] యొక్క హైదరాబాదు మండలము రెండుగా విభజింపబడి నాందేడ్ మండలము ఆవిర్భవించెను. విజయవాడ మఱియు గుంతకల్లు మండలములు పునర్వ్యవస్థీకరింపబడి గుంటూరు మండలము ఆవిర్భవించెను. దీనితో [[దక్షిణ మధ్య రైల్వే]] లోని మండలముల సంఖ్య ఆఱుకు చేరెను.
*[[2004]]: సికింద్రాబాదు-ఫలక్నామా మధ్య ఎం.ఎం.టి.ఎస్ రైలు ప్రారంభించబడింది.
*[[2008]]: సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య గరీబ్ రథ్ ప్రారంభము.
|