జ్యోతీరావ్ ఫులే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
}}
 
'''[[జ్యోతీరావ్ ఫులే]]''' లేదా '''జ్యోతీబా గోవిందరావ్ ఫులే''' (ఆంగ్లం : '''Jotiba Govindrao Phule.''') ([[మరఠీ భాష|మరాఠీ]]: जोतीबा गोविंदराव फुले ). (జననం [[ఏప్రిల్ 11]], [[1827]] - మరణం [[నవంబరు 28]], [[1890]]), [[మహారాష్ట్ర]]కు చెందిన సంఘ సంస్కర్త. థామస్ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మాన్ ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఇతడు [[స్త్రీ|స్త్రీల]]<nowiki/>కు [[విద్య]] నిషేధమని ప్రవచించిన [[మనుస్మృతి]]ని తిరస్కరించాడు. మానసిక [[బానిసత్వం]] నుండి శూద్రులను కాపాడాలని త్రితీయ రత్న అనే నాటకాన్ని రచించాడు. ప్రీస్ట్ క్రాఫ్ట్ ఎక్స్పోస్జ్ అనే గ్రంథాన్ని సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు. 1872లో గులాంగిరి అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఈయన స్థాపించిన సంస్థ - [[సత్య శోధక్ సమాజ్|సత్య శోధక్ సమాజ]].
 
 
==పులే బాల్యము==
"https://te.wikipedia.org/wiki/జ్యోతీరావ్_ఫులే" నుండి వెలికితీశారు