పానగల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వనపర్తి జిల్లా గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline52.png|state_name=తెలంగాణ|mandal_hq=పానగల్|villages=27|area_total=|population_total=60254|population_male=31269|population_female=28985|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=37.35|literacy_male=49.11|literacy_female=24.93|pincode = 509120}}
ఇది సమీప పట్టణమైన [[వనపర్తి]] నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. పిన్ కోడ్ నం:509120., ఎస్.టి.డి.కోడ్:08545.
==గణాంకాలు==
[[File:Arial view of Panagal village.jpg|thumb|పానగల్ పరిదృశ్యం]]
'''గ్రామ జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1106 ఇళ్లతో, 5174 జనాభాతో 2320 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2673, ఆడవారి సంఖ్య 2501. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 726 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 26. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576174<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 509120.'''
 
;మండల జనాభా: (2011) భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 60,254 - పురుషులు 31,269 - స్త్రీలు 28,985. అక్షరాస్యుల సంఖ్య 28123.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129</ref>
 
==చరిత్ర మరియు ఇతర విషయాలు==
పంక్తి 40:
 
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
పానగల్లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
 
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
Line 83 ⟶ 81:
== పాన్‌గల్ ఖిల్లా ==
 
పాన్‌గల్ పాలమూరుజిల్లాలోవనపర్తి జిల్లాలో కొలువైన ఈ ఖిల్లా పేరువినగానే గుర్తుకొచ్చేవి గట్లు. దానిమీదుగా నిత్యం ప్రయాణించే బాటసారులకు అదో సాధారణ గుట్ట మాత్రమే! అందుకే దాని ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం ఆ చుట్టుపక్కలవాళ్లక్కూడా తెలియదు! ఆ గట్ల వెనకాలే ఉన్న బాలపీర్లను దర్శించుకునే ప్రజలు సైతం... ఈ ఖిల్లాను దర్శించుకున్న దాఖలాల్లేవ్!ఇది కొంచెం ఆశ్చర్యమే! కళ్లముందు కనిపిస్తూనే కడుపులో బోలెడంత చారిత్రాత్మక రహస్యాన్ని దాచుకున్న బర్లగట్టు ఉరఫ్ ఖిల్లాగట్టు ఉరఫ్ పాన్‌గల్ గట్టు గుట్టువిప్పే కథనం ఇది....
 
చుట్టూ నాలుగు పెద్ద దుర్గాలు... ఆ దుర్గాల మధ్య మైదానం.. నవాబులు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న కోటలు... ఇక్కడ విస్తరించిన పచ్చిక, పెద్దపెద్ద చెట్లు, గుట్టలు, కాలుష్యం లేకుండా వీచే చల్లని గాలి సందర్శకులను ఆహ్లాద పరుస్తాయి. గుట్టపైకి ఎక్కి చూస్తే నలుదిక్కులా ఊర్లు అగుపిస్తాయి. పాములా పాకిపోతున్నట్లు రహదారుల ఆకారం గోచరిస్తుంది. గుండాల్లోని చల్లనినీరు దాహార్తిని తీర్చడమే కాదు స్వస్థతనూ చేకూరుస్తుంది. కారణం అందులో వనకమూలికలుండడం! కాళ్లకు కాసింత పనిచెప్పి తీర్థయాత్ర పూర్తి చేసి ఇక్కడికి వస్తే మనసు కుదుటపడుతుందనే అనుభూతి కలుగుతుంది.
 
చారివూతక సంపద ఒకప్పుడు ఇక్కడ యుద్ధాలు జరిగాయి అనడానికి ఆధారాలుగా పెద్దపెద్ద ఫిరంగులున్నాయి... శిల్పసంపద... పూజించుకునేందుకు దేవుళ్లు... శిథిలావస్థలో ఉన్న ఉయ్యాల, కోటలు... ఇవన్నీ గతవైభవ దీప్తులే! మిగిలిన చారిత్రాత్మక సంపదలే! చనిపోయిన వారిని ఖననం చేసిన శ్మశానం కూడా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. చనిపోయిన వారిని వరుసగా ఖననం చేసినట్లు ఇక్కడున్న ఆనవాళ్లను చూస్తే అర్థమవుతుంది. ముండ్లగవిని అనే ప్రధానద్వారం ఈనాటికీ దర్జాగా నిలబడి ఉంది. ఈ కట్టడానికి పెద్దపెద్ద బండరాళ్లనుపయోగించారు. దీని గోడలపై సింహం, గజ, లత శిల్పాకృతులున్నాయి! ఇలాంటి అమూల్యమైన సంపదనంతా తన గర్భంలో దాచుకున్న ఈ ఖిల్లా సముద్రమట్టానికి 1800 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది!శిలా శాసనాలు ఈ ఖిల్లాపై తెలుగు, కన్నడ, కొంత ఉర్దూ లిపిలో ఓ శిలా శాసనం లభ్యమైంది. అయితే ఇది శిథిలమై చదవడానికి అనువుగా లేదు. ఆ శాసనంపై ఉన్న ఆధారాలతో అది భైరాన్‌ఖాన్ మూడో శాసనమని మాత్రం అవగతమవుతున్నది. దీన్ని చిన్నమంత్రి అనే రచయిత చెక్కినట్లు తెలుస్తున్నది. ‘‘స్వస్తీశ్రీ జయభ్యుదయ శాలివాహన వర్షంబులు 1540 అగుననేడి చాంద్రమాన రౌద్రినామ మహామండలేశ్వర సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్‌షా వారి సుబేదారుడు భైరాన్‌ఖాన్ ముక్తి పానుగంటి బాలల్లా మీద బురుజు కట్టించి ఈ సుభాకొండలోని కుమ్మరివీధిలో నడ బావిని తవ్వించి రాతి కట్టడంతోపాటు సున్నపుగచ్చు వేయించి ఆ చంద్రార్కరము నిలుచునట్లు ప్రతిష్ఠ చేసె’నని ఆ శాసన సారాంశం.ఇక్కడి శిల్పాలపై ఏనుగు, నెమళ్ల చిత్రాలు చెక్కి ఉన్నాయి. క్రీ.శ 1604లో రాజమాత నివసించేందుకు వీలుగా భవంతిని నిర్మించినట్లు తెలుస్తున్నది. 1786లో నైజాం వంశీయులైన నిజాంఆలీఖాన్ బహదూర్ కోటలో కొంత కాలం నివసించినట్లు తెలుస్తున్నది. అలంపూర్,జటవూపోలు, నందివడ్డెమాన్, కోయిలకొండ, ఖిల్లా ఘనపురం కేంద్రాలుగా పాలన జరిగినప్పుడు ఇక్కడ నవాబులు కూడా వైభవంగా పాలించారు.రామగుండం.ఖిల్లాలో పడమటి దిశగా ఒక పుష్కరిణి ఉన్నది. దాన్ని రామగుండం అంటారు. ఇప్పటికీ ఆ పుష్కరిణిలో నీటిమట్టం ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుంది. ఆ పక్కన ఓ చిన్నగుడిలో సీతమ్మ, రాముల వారి పాదాలను చెక్కారు. ఈ ఖిల్లాలో సీతమ్మ గుండం కూడా ఉన్నది. ఇక్కడ కూడా నీటిమట్టం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆషాడశుద్ధ ఏకాదశినాడు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వచ్చి రామగుండంలో స్నానాలు ఆచరించి సీతమ్మ పాదాలకు మొక్కులు చెల్లించుకుంటారు.యుద్ధాలుఇక్కడ రెండు సార్లు యుద్ధాలు జరిగినట్లు చారివూతక ఆధారాలు చెప్తున్నాయి. 13వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్, కులీకుతుబ్‌షా విజయనగర సేనలను ఓడించారని పలువురు చెబుతారు. మరోసారి క్రీ.శ. 1417లో గోల్కొండ పరిపాలకుడు ఫిరోజ్‌షా ఓడిపోయినట్లు ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ అనే గ్రంథంలో ఉంది. ఇక్కడ ఉన్న పది బురుజులపై ఫిరంగులు ఏర్పాటు చేయగా కొన్ని శిథిలం అయ్యాయి. ప్రస్తుతం నాలుగు ఫిరంగులు మాత్రమే కనిపిస్తాయి. ఈ ఖిల్లాపై లభించిన చిన్న ఫిరంగులను నాగర్‌కర్నూలు, గోపాల్‌పేట, వనపర్తి, పాన్‌గల్ పోలీస్‌స్టేషన్లలో ఉంచారు.గుప్తనిధుల కోసం తవ్వకాలు రాజుల పాలనలో దాచి ఉంచిన నగలు, బంగారం, వజ్రాలు దొరుకుతాయనే అత్యాశతో ఖిల్లాపై ఉన్న కట్టడాలను కొందరు నిరంతరం తవ్వుతూనే ఉన్నారు. దీంతో శిల్పాలు, విలువైన కట్టడాలు శిథిలమయ్యాయి. పడమటి వైపున ఓ ఫిరంగిని అలాగే కిందికి తోసేసినట్లు కనిపిస్తున్నది. చుట్టుపక్కల పండే వేరుశనగపై దాడి చేసే పందులు, ఎలుగుబంట్లు ఇక్కడ ఆవాసం ఏర్పర్చుకున్న గుర్తులు ఉన్నాయి. ఆ మధ్య కాలంలో పేరెన్నికగన్న పాన్‌గల్ మియ్యాసావ్ తన దోపిడీకి ఈ ఖిల్లానే వేదికగా చేసుకున్నాడు. పరిరక్షిస్తే.. పాన్‌గల్ ఖిల్లాపై ఉన్న చారివూతక సంపదను పరిరక్షించి, పచ్చదనాన్ని కాపాడి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాని 1997లో అప్పటి జిల్లా కలెక్టర్ పి. కృష్ణయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. పురావస్తు, పర్యాటక, అటవీ శాఖలు ఈ ఖిల్లాపై దృష్టి నిలిపినట్లు కనిపించదు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ గట్టును అభివృద్ధి చేస్తే బాగుంటుందనే భావన స్థానికుల్లో బలంగా ఉంది.
ఖిల్లాలో పడమటి దిశగా ఒక పుష్కరిణి ఉన్నది. దాన్ని రామగుండం అంటారు. ఇప్పటికీ ఆ పుష్కరిణిలో నీటిమట్టం ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుంది. ఆ పక్కన ఓ చిన్నగుడిలో సీతమ్మ, రాముల వారి పాదాలను చెక్కారు. ఈ ఖిల్లాలో సీతమ్మ గుండం కూడా ఉన్నది. ఇక్కడ కూడా నీటిమట్టం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆషాడశుద్ధ ఏకాదశినాడు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వచ్చి రామగుండంలో స్నానాలు ఆచరించి సీతమ్మ పాదాలకు మొక్కులు చెల్లించుకుంటారు.యుద్ధాలుఇక్కడ రెండు సార్లు యుద్ధాలు జరిగినట్లు చారివూతక ఆధారాలు చెప్తున్నాయి. 13వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్, కులీకుతుబ్‌షా విజయనగర సేనలను ఓడించారని పలువురు చెబుతారు. మరోసారి క్రీ.శ. 1417లో గోల్కొండ పరిపాలకుడు ఫిరోజ్‌షా ఓడిపోయినట్లు ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ అనే గ్రంథంలో ఉంది. ఇక్కడ ఉన్న పది బురుజులపై ఫిరంగులు ఏర్పాటు చేయగా కొన్ని శిథిలం అయ్యాయి. ప్రస్తుతం నాలుగు ఫిరంగులు మాత్రమే కనిపిస్తాయి. ఈ ఖిల్లాపై లభించిన చిన్న ఫిరంగులను నాగర్‌కర్నూలు, గోపాల్‌పేట, వనపర్తి, పాన్‌గల్ పోలీస్‌స్టేషన్లలో ఉంచారు.
stone
గుప్తనిధుల కోసం తవ్వకాలు రాజుల పాలనలో దాచి ఉంచిన నగలు, బంగారం, వజ్రాలు దొరుకుతాయనే అత్యాశతో ఖిల్లాపై ఉన్న కట్టడాలను కొందరు నిరంతరం తవ్వుతూనే ఉన్నారు. దీంతో శిల్పాలు, విలువైన కట్టడాలు శిథిలమయ్యాయి. పడమటి వైపున ఓ ఫిరంగిని అలాగే కిందికి తోసేసినట్లు కనిపిస్తున్నది. చుట్టుపక్కల పండే వేరుశనగపై దాడి చేసే పందులు, ఎలుగుబంట్లు ఇక్కడ ఆవాసం ఏర్పర్చుకున్న గుర్తులు ఉన్నాయి. ఆ మధ్య కాలంలో పేరెన్నికగన్న పాన్‌గల్ మియ్యాసావ్ తన దోపిడీకి ఈ ఖిల్లానే వేదికగా చేసుకున్నాడు. పరిరక్షిస్తే.. పాన్‌గల్ ఖిల్లాపై ఉన్న చారివూతక సంపదను పరిరక్షించి, పచ్చదనాన్ని కాపాడి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాని 1997లో అప్పటి జిల్లా కలెక్టర్ పి. కృష్ణయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. పురావస్తు, పర్యాటక, అటవీ శాఖలు ఈ ఖిల్లాపై దృష్టి నిలిపినట్లు కనిపించదు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ గట్టును అభివృద్ధి చేస్తే బాగుంటుందనే భావన స్థానికుల్లో బలంగా ఉంది.
 
వెళ్లొచ్చు ఇలా... మహబూబ్‌నగర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో, వనపర్తి, కొల్లాపూర్ దారిలో ఈ పాన్‌గల్ ఖిల్లా ఉంది. ఇక్కడికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పాన్‌గల్‌లోని ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ఖిల్లా కనిపిస్తుంది. తగిన ఏర్పాట్లతో పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలిసిన వారు వెంటరావడం తప్పనిసరి. ఇక్కడ సంచరించే అడవి జంతువుల పట్ల జాగ్రత్త వహించాలి.
Line 100 ⟶ 95:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=2}}
 
# పానగల్
# [[గోపాల్‌పూర్ (పానగల్ మండలం)|గోపాల్‌పూర్]]
Line 123 ⟶ 118:
# [[తెల్లరాళ్ళపల్లి]]
# [[కదిరిపాడు]]
{{Div end}}
 
== మూలాలు ==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/పానగల్" నుండి వెలికితీశారు