మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| first_page_design =
}}
'''మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి''' ప్రముఖ సినీ నటీమణి [[సావిత్రి (నటి)|సావిత్రి]] జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకము. దీని రచయిత పల్లవి. ఈ పుస్తకాన్ని [[20 ఆగష్టు]] [[2007]] తేదీన ప్రముఖ సినీ నటుడు [[అక్కినేని నాగేశ్వరరావు]] తొలి ప్రతిని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరికి అందజేసి విడుదలచేశాడు. వెలువడిన రెండు సంవత్సరాల కొద్ది కాలంలోనే మూడు ముద్రణలు పూర్తిచేయడం తెలుగు ప్రజలలో సావిత్రికు ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది. రచయిత్రి తన కృషిఫలితాన్నికృతిని పద్మభూషణ్ కె.ఈ.వరప్రసాద్ రెడ్డి మరియు వసంత దంపతులకు అంకితం ఇచ్చింది.<ref>{{Cite web|url=http://www.thehansindia.com/posts/index/Tollywood/2013-12-22/Drama-in-real-life/80115|title=Drama in real life|website=The Hans India|access-date=2018-05-15}}</ref>
 
==ముందుమాట==