నిర్మలానంద: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 55:
==సాహిత్య కృషి==
హిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాత్సాయన్గా కలంపేరు పెట్టుకున్నారు.తన 84 ఏళ్ల జీవితంలో 66 ఏళ్లపాటు సాహిత్య సేవలోనే నిమగ్నమయ్యారు.1952లో భారతి పత్రికలో ఆయన స్వీయ రచన మార్పు కథ ప్రచురితమైంది. తర్వాత అనకాపల్లిలో ఉండగానే నవ్వుల రాణి, బాలమిత్ర వంటి పత్రికల్లో చిన్న కథలు, కవితలు ప్రచురించబడినా 54 నుంచి ఆయన ఆప్త మిత్రుడు జీవరక్షణ రావు(జీవన్) సూచన మేరకు స్వీయ రచనలకు స్వస్తి పలికాడు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో అనువాద రంగానికే పరిమితమయ్యారు. "తెలుగుదాసు", "విపుల్" విపుల్ చక్రవర్తి, రాజ్ కలంపేర్లతో కూడా రచనలు చేసినా నిర్మలానంద పేరుతోనే లబ్ధప్రతిష్ఠుడయ్యాడు. 1957లో ఉద్యోగ రీత్యా ఒడిషాలోని ఝార్సుగూడలో దాదాపు 18 ఏళ్లు ప్రవాస జీవితం గడపాడు. తెలుగు సాహిత్యాన్ని తెలుగేతర ప్రాంతాలకు చేరవేయాలని సంకల్పంతో 1958లో తెలుగు సాహిత్య ప్రచార సమితి అనే సంస్థ స్థాపించారు. చలం మొదలుకుని ఇనాటి ఖదీర్ బాబు వరకు వందలాది అలనాటి, ఈనాటి యువరచయితలు రాసిన కథలు, కవితలు, నాటికలను హిందీలోకి అనువాదం చేశారు.. దేశంలో ఎక్కడ సాహితీ సభలు, బుక్ ఎగ్జిబిషన్ జరిగినా హాజరయ్యేవారు. 1957 మొదలుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతటా విస్తృతంగా తిరిగారు. 1960ల్లో కాళోజీ నారాయణ రావు సోదరులు, భీమ్ సేన్ నిర్మల్ తో
==రచనలు==
|