కాటం లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), తో → తో , బాగ → బాగా , ఇస్ట → ఇష్ట, ) → ) using AWB |
||
పంక్తి 39:
==జీవిత విశేషలు==
కాటం లక్ష్మీనారాయణ [[రంగారెడ్డి జిల్లా]] [[శంషాబాదు]]లో, లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతులకు [[1924]] వ సంవత్సరంలో [[సెప్టెంబరు 19]] న జన్మించాడు. ఇతని తాత కాటం నారాయణ స్థానిక జమీందారుల అకృత్యాలను ఎదిరించిన దైర్యవంతుడు. తాత పేరుతో పాటు దైర్య సాహాసాలు కూడా మనమనికి వచ్చాయి. [[1942]] [[అక్టోబరు 12]] న [[బూర్గుల రామకృష్ణారావు]] చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండులో [[సత్యాగ్రహం]] చేయడానికి సన్నాహాలు ప్రారంభించగా నైజాము [[పోలీసులు]] లాటీలు ఝుళిపించారు. అక్కడే కాటం లక్ష్మినారాయణ సత్యాగ్రహానికి మద్దతుగా నినాదాలు చేయగా పోలీసులు [[బూర్గుల రామకృష్ణారావు]]ని, లక్ష్మీనారాయణని అరెస్ట్ చేశారు. అప్పటికి నారాయణ వయస్సు పంతొమ్మిది. అప్పటి నుండి లక్ష్మినారాయణ [[బూర్గుల రామకృష్ణారావు]]<nowiki/>ని [[గురువు]]<nowiki/>గా బావించాడు. పోలీసులు లక్ష్మినారాయణను ఏడు నెలల పాటు చెంచల్ గూడ జైల్లో వుంచారు. ఆ జైల్లో స్థానిక నాయకులెందరో ఉన్నారు. అక్కడే వారి అనుభవాలను తెలుసుకున్నాడు. అతనికి [[కారాగారము|జైలు]] జీవితం చాల మంచి పాఠాలను నేర్పింది. బయటకు వచ్చిన లక్ష్మినారాయణ న్యాయవిద్య పూర్తి చేసి బూర్గుల వారి వద్దనే జూనియర్ లాయర్ గా చేరారు. వారికి చేదోడు వాదోడుగా వుంటూ, అన్ని కార్య కలాపలాలలో క్రియా శీలక పాత్ర పోషించాడు. లక్ష్మి నారాయణ రాజకీయ కార్యకలాపాలే గాక ఆనాటి సామాజికి సమస్యలలో కూడా పాలు పంచుకున్నాడు. నిజాం ప్రభుత్య ఆజ్ఞలను దిక్కరించి హింది [[పాఠశాల]]<nowiki/>ను స్థాపించాడు. ఖాది వ్యాప్తి, దళిత జనోద్దరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]] ప్రేరణతో [[1945]]
భారత దేశానికి [[స్వాతంత్ర్యం]] వచ్చింది, కాని నైజాము స్టేటులో [[విముక్తి కోసం|విముక్తి]] లభించలేదు. బూర్గుల వారు, కాటం వారు ఈ విషయాన్ని ప్రపంచ నాయకుల దృష్టికి తీసుకురావాలని వారి సహకారాన్ని కోరాలని [[1947]] [[ఆగస్టు 15]] న బూర్గులవారితో కలిసి మద్రాసు చేరి [[రష్యా]], [[అమెరికా]], [[ప్రాన్సు]] వంటి దేశాలకు టెలిగ్రాములు ఇచ్చారు. కాని వారు తిరిగి [[హైదరాబాదు]]లో అడుగు పెట్టగానే నైజాము పోలీసులు వారి అరెస్టు చేశారు. [[కొండా వెంకట రంగారెడ్డి]]కి లక్ష్మినారాయణ అంటే చాల
==పత్రికారంగంలో==
నైజాము స్టేట్ [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో విలీనం తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడి నప్పుడు., లక్ష్మినారాయణ రాజకీయ పదవులకు పాకులాడ లేదు. [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]], [[సాంకేతిక విజ్ఞానం|సాంకేతిక]], [[వైజ్ఞానిక కల్పన|వైజ్ఞానిక]] రంగాలలో రాష్ట్ర పునర్ నిర్మాణానికి [[1949]] డిసెంబరులో "జనత" పేరుతో ఒక పత్రికను ప్రారంబించాడు. గతంలో రజాకార్ల చేతిలో హతుడైన [[షోయబ్ ఉల్లాఖాన్|షోయబుల్లా ఖాన్]]
==మరిన్ని కార్యక్రమాలు==
పంక్తి 53:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* ఆది వారం: వార్త: 20 పిబ్రవరి 2011.)
==యితర లింకులు==
* http://www.visalaandhra.com/hyderabad/article-6113
|