నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి భాషాదోషాల సవరణ, typos fixed: 29 ఏప్రిల్ 1921 → 1921 ఏప్రిల్ 29, ఆనవాయితి → ఆనవాయితీ, అలాగె → అలాగే (4) using AWB
పంక్తి 24:
'''[[నండూరి రామకృష్ణమాచార్య]]''' ( 1921 - 2004) సుప్రసిద్ధ కవి మరియు విమర్శకులు.
 
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] గరపవరం గ్రామంలో 291921 ఏప్రిల్ 192129 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: శోభనాద్రి ఆచార్యులు మరియు వెంగమాంబ. వీరు [[ఉరవకొండ]]లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి [[విజయవాడ]]<nowiki/>లోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల విద్యను చదివారు. కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] వీరి [[గురువు]]. తర్వాత [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]లో ఎం.ఏ., చదివి [[మైసూరు విశ్వవిద్యాలయం]] నుండి పి.హెచ్.డి. పూర్తిచేశారు. అనంతరం [[భీమవరం]], [[అనంతపురం]], చిత్తూరు కళాశాలల్లో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు. పిమ్మట [[తాడేపల్లిగూడెం]], [[విశాఖపట్నం]], [[చీరాల]] కళాశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. [[తిరుమల తిరుపతి దేవస్థానం]] పుస్తక విభాగంలో ప్రచురణ శాఖ సంపాదకునిగా కొంతకాలం పనిచేశారు. [[ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం]]<nowiki/>లో [[అధికార భాషా సంఘం]] ఛైర్మన్ గా 1985-87 మధకాలంలో వ్యవహరించారు.
 
==వ్యక్తిత్వం==
పంక్తి 33:
భీమవరంలో ఉన్న తన గృహానికి "కవితాప్రభాస " అని పేరు పెట్టుకుని, కావ్వ శిల్పమయ శబ్ద తపో ముఖశాలా అని, రసరాజధాని యని [[అతిధి]] దేవులకు, సహృదయులకే గాదు శత్రువులకి కూడా స్వాగతం అని, ద్వారబంధం మీద, తలుపుల మీద రెండు అందమైన [[పద్యాలు]] చెక్కించి తాను అ ఇంట్లో వున్న పదేళ్లు అనగా 1946 నుండి 1956 వరకు, కవితా చర్చలతో, ఆత్మీయులైన అతిధి, అభ్యాగతులతో. భోజనాలతో ఆ ఇంటిని అక్షరాలా అటు రస రాజధాని గాను ఇటు అన్న[[సత్రం]]గాను మార్చి తానెంతో మంచిపని చేశానని మురిసిపోయే సంస్కారి శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు.
 
ఆ ఇంట్లో, [[కాటూరి]], [[పింగళి]], [[విశ్వనాధ]], [[జాషువా]], [[అడవి బాపిరాజు]], [[వేదుల సత్యనారాయణ శాస్త్రి]], [[పాలగుమ్మి రుద్రరాజు]], వంటీ హేమా హేమీలు ఒకటి రెండు రోజులు మకాం వేసి, సాహిత్య సమాలోచనలు జరపడం, అలాగెఅలాగే ఆ పదేళ్లలో రోజుకి నాలుగైదుగురు చొప్పున అతిధులు, విద్యార్థులు భోజన చేయడం ఆనవాయితిఆనవాయితీ. అతని భార్య శ్రీమతి సుభద్రమ్మ గారు దొడ్డ ఇల్లాలు. ఎప్పుడు పదిమందికి అదనంగా వండుకుని సిద్దంగా వుండేది. అతని చాదస్తం ఎంతదాక పోయిందంటే 1956 తర్వాత తనకి వేరేచోట ప్రభుత్వ ఉద్యోగం వచ్చి, ఆ ఇంటిని టి.సూర్యనారాయణ అనే కెమిస్ట్రీ లెక్చరర్ కి అమ్మేస్తూ తమ తలుపుల మీద చెక్కించిన ఆరెండు పద్యాలు అలాగెఅలాగే వుంచాలని కండిషన్ పెట్టాడు. ఇల్లే అమ్మేస్తున్నప్పుడు పద్యాల మీద మమకారం ఏమిటి పిచ్చి కాక పోతె.. ఈయనో పిచ్చి మారాజయితే కొన్న ఆసామి ఓ వెర్రి మాలోకం. అలాగెఅలాగే నని ఇవ్వాల్టివరకు అలాగెఅలాగే వుంచేశాడు.
నేటికి కూడా ఎవరైనా భీమావరం వెళితే 'రామాలయం' అనే ప్రాంతంలో... ఆ ఇంటిని ... ఆఇంటి తలుపుల మీదున్న ఆ పద్యాల్ని చూడొచ్చు.