బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి replacing dead dlilinks to archive.org links |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి భాషాదోషాల సవరణ, typos fixed: అక్టోబర్ 27, 1921 → 1921 అక్టోబర్ 27 (2), అక్టోబర్ → అక్టోబరు, ఉన్నది. → ఉంద using AWB |
||
పంక్తి 19:
==జననము==
[[మైసూరు]] దగ్గరలోని [[నంజనగూడు]] ఒక చిన్న [[గ్రామము]]. అచట నాగరత్నమ్మ [[1878]] [[నవంబరు 3]] వ తేదీకి సరియైన [[బహుధాన్య]] [[కార్తీక శుద్ధ నవమి]]రోజు పుట్టలక్ష్మమ్మ అను [[దేవదాసి]]<nowiki/>కి, సుబ్బారావు అను
==బాల్యము, విద్య==
తల్లిప్రేమలో నాగరత్నమ్మ బాల్యము
==రంగ ప్రవేశము==
పంక్తి 35:
==త్యాగరాజ సేవ==
నాగరత్నమ్మకు ఒక కూతురుండేది. చిన్నవయసులోనే చనిపోయింది. పిల్లలపై మమకారముతో ఒక పిల్లను పెంచుకున్నది. ఆస్తిపై కన్నేసిన పిల్ల తల్లిదండ్రులు నాగరత్నమ్మకు పాలలో [[విషం|విషము]] కలిపి ఇప్పిస్తారు. భయపడిన చిన్నపిల్ల పాలగ్లాసును జారవిడిచి నిజము చెప్పేస్తుంది. ఈ విషయము నాగరత్నమ్మ మనసును కలచివేసి ఐహికవిషయాలపై విరక్తిని కలుగచేసింది. శేషజీవితము త్యాగరాజస్వామి వారి సేవలో గడపాలని నిశ్ఛయించింది. తిరువయ్యారుకి మకాము మార్చింది. [[కావేరి నది|కావేరీ నది]] ఒడ్డున త్యాగరాజస్వామి వారి [[సమాధి]]
==సంగీత సేవ==
[[కర్ణాటక]] సంగీతములో నాగరత్నమ్మ తనదైన ఒక కొత్త బాణీని సృష్టించుకొన్నది. ఆమెకు త్యాగరాజ కృతులంటే ఎంతో ఇష్టము. [[సాహిత్యము]]ను చక్కగా అర్థము చేసికొని హృదయములో హత్తుకొనేటట్లు పాడగలిగేది. [[మాతృభాష]] [[కన్నడము]] లోని దేవరనామములు ఆసక్తిగా పాడేది.
==సాహిత్య సేవ==
నాగరత్నమ్మ మాతృభాష [[కన్నడ భాష|కన్నడము]] అయిననూ [[సంస్కృతము]], [[తెలుగు]]<nowiki/>ము, [[తమిళ భాష|తమిళ]] భాషలలో ప్రావీణ్యమును గడించింది. [[తిరుపతి వేంకటకవులు]] రచించిన శ్రవణానందము అనే పుస్తకములో [[ముద్దు పళని]] విరచితమగు [[రాధికా సాంత్వనము]] గురించి చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులో చాల తప్పులున్నాయని గ్రహించింది. వ్రాతప్రతులకు ముద్రిత ప్రతులకు చాల తేడాలున్నాయి. వ్రాతప్రతులన్నీ సంపాదించి 1911లో వావిళ్ళవారిచే పరిష్కృత పుస్తకము ప్రచురింపచేసింది. పుస్తకములో బూతు పద్యాలున్నాయని బ్రిటీష్ ప్రభుత్వము అభియోగము చేసింది. ప్రసిద్ధులైన కవులు, పండితులు, న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు. అయినా [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్వము పట్టు విడవలేదు. వావిళ్ళ దుకాణాలపై దాడి 1927లో జరిగింది. భారతదేశానికి [[స్వాతంత్ర్యము]] వచ్చిన తరువాత [[టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి హయాములో బహిష్కారము తొలగించబడింది. ఆ సమయానికి నాగరత్నమ్మ తిరువైయ్యూరులో ఒక యోగినిగా మారింది.
ఈమె రచించిన గ్రంథములు కొన్ని: 1. శ్రీ త్యాగరాజ అష్టోత్తర శతనామావళి (సంస్కృతం),2. మద్యపానం (తెలుగు సంభాషణం), 3. దేవదాసీ ప్రబోధ చంద్రోదయం (తెలుగు), 4. పంచీకరణ భౌతిక వివేక విలక్కం (తమిళం)
==బిరుదములు==
పంక్తి 51:
==ముగింపు==
నాగరత్నమ్మ [[మే 19]], [[1952]]న త్యాగరాజస్వామిని తలుచుకొంటూ ప్రాణాలను త్యజించింది. ఆమెకు త్యాగరాజస్వామి చెంతనే దహన సంస్కారములు జరిపారు. ఆమె సమాధి త్యాగరాజస్వామి ఆలయానికి ఎదురుగానే
== బయటి లంకెలు ==
* [http://sobhanaachala.blogspot.in/2014/12/blog-post.html మన సంగీత విద్వాంసులు – బెంగుళూరి నాగరత్నము గారు]
పంక్తి 70:
[[వర్గం:ఆదర్శ వనితలు]]
[[వర్గం:సాహితీకారులు]]
[[వర్గం:
|