రాజనీతి శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి భాషాదోషాల సవరణ, typos fixed: లో → లో , లు → లు (3), తో → తో , పరిశోదన → పరిశోధన, సంభంధిం → సంబంధిం using AWB
పంక్తి 1:
 
'''రాజనీతి శాస్త్రము''' (Political science) ఒక సాంఘిక శాస్త్రము.రాజ్యాన్ని ప్రభుత్వాన్నిఅధ్యయనం చేయడమే రాజనీతిశాస్త్ర అధ్యయనం. అయితే ఇది సాంప్రదాయంగా వస్తున్న నిర్వచనం.ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రము 'శక్తినీ', అధికారాన్నీ' అధ్యయనం చేస్తొంది. స్థూలంగా రాజ్యం, [[ప్రభుత్వం]], రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది.
"రాజనీతి శాస్త్రము" అంటే రాజ్యాన్ని గురించి అధ్యయనం" అని [[అరిస్టాటిల్]] నిర్వచించారు.[[అరిస్టాటిల్]] మానవుడు సంఘజీవి అని పేర్కొన్నాడు.అదే విధంగా మానవుడు రాజకీయజీవి అని కూడా తెలిపాడు.ఆది నుండి మానవుడు సమాజంలో సభ్యుడిగా వుంటూ , క్రమేపి రాజకీయజీవిగా మారి, రాజ్య ప్రభుత్వాలను ఏర్పారుచుకున్నాడు.
===రాజనీతి శాస్త్రము పుట్టుక===
రాజనీతిని ఆంగ్లంలో పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ అను పదం పోలిస్ అను గ్రీకు పదం నుండి ఉధ్బవించింది.పోలిస్ అనగా నగర రాజ్యము అని అర్ధము.క్రీ.పూ. 4వ శతాభ్దాం నాటికే గ్రీకు దేశంలో స్వయంపోషక రాజ్యాలు ఉండేవి.గ్రీకు తత్వవేత్తలయిన [[ప్లేటో]], [[అరిస్టాటిల్]] లు నగర రాజ్యాల రాజకీయ వ్యవస్థను అధ్యయనం చేసేదానిని రాజనీతి శాస్త్రముగా భావించారు.
===రాజనీతిశాస్త్ర వికాసం===
క్రీ.పూ. 4వ శతాభ్దానికి పూర్వమే రాజనీతిశాస్త్ర వికాసం ఆరంభమయింది.గ్రీకులు తత్వశాస్త్రము నుండి దీనిని వేరుచేసి, స్వతంత్ర సాంఘీకశాశాస్త్రంగా మారడానికి కృషి చేసారు.రాజకీయ వ్యవహారాల అధ్యయనానికి మొదటగా శాస్త్రియతను కల్పించినది గ్రీకులే.
===ప్రాచీనకాలంలో రాజనీతిశాస్త్ర అభివృద్ధి===
క్రీ.పూ. 4వ శతాభ్దానికి పూర్వమే గ్రీకులు రాజకీయాలను క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం ఆరంభించారు.గ్రీకు తత్వవేత్తలయిన [[ప్లేటో]], [[అరిస్టాటిల్]] లు రాజకీయాలు అను పదమును ఒక సమగ్ర భావనలో వాడారు.గ్రీకులు తత్వశాస్త్రము నుండి దీనిని వేరుచేసి నైతిక విలువలు గల శాస్త్రముగా భావించారు..
===మధ్యయగములలో రాజనీతిశాస్త్ర అభివృద్ధి===
మధ్యయగాలలో దీనిని చర్చి యొక్క మతపరమైన కార్యకలాపాలను వివరించు శాఖగా గుర్తించారు.[[యూరప్]] లో సంస్కరణల కాలం వరకు రాజకీయాలు చర్చి ఆధిపత్యానికి లోఅబడి నడుచుకొనేవి.
===ఆధునికకాలంలో రాజనీతిశాస్త్ర అభివృద్ధి===
ఆధునికకాలంలో రాజ్యం యొక్క పరిమాణంలోను, విధులలోను అనేక మార్పులు సంభవించాయి.రాజ్యపరిధి విస్తరించబడడంతో ప్రభుత్వ పాలన సంక్లిష్టంగా మారింది.ఫలితంగా రాజనీతి శాస్త్రము వాస్తవ ధోరణులను, లౌకిక దృక్పధాన్ని సంతరించుకుంది.పారిశ్రామిక విప్లవం తరువాత పెట్టుబడీదారి వ్యవస్తవ్యవస్థ ఉధ్బవించడంతో రాజ్య విధులలో మార్పులు వచ్చాయి.అంతకుముందు రాజ్యం , శాంతి భద్రతలకు సంభంధించినసంబంధించిన విధులను మాత్రమే నిర్వహించవలసివచ్చేది.క్రమేపీ రక్షణ విధులతో పాటు, వర్తక, వాణిజ్య వ్యాపారాలను నియంత్రించడం , బ్యాంకింగ్ వ్యవస్థ నువ్యవస్థను నిర్వహించడం, మార్కెట్ లను నడిపించడం, సంక్షేమ పధకాలు నిర్వహిం చడం మొదలయిన విధులను నిర్వహించుట మొదలయింది.
===శాస్త్రీయ దృక్పధం===
రెండవ ప్రపంచ యుద్దంయుద్ధం తరువాత , ప్రవర్తన వాదం' రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కొత్త దృక్పధాన్ని అలవాటు చేసింది.1950,60 దశకాలలో రాజనీతి శాస్త్ర అధ్యయనానికి శాస్త్రీయతకు ప్రాధాన్యం ఉండాలనే భావం బలపడింది.[[జీవ శాస్త్రము]], [[భౌతిక శాస్త్రము]] వలనే ప్రామాణిక పరిశోదనలుపరిశోధనలు చేపట్టడం మొదలయింది.దీని ఫలితంగా రాజనీతి శాస్త్ర అధ్యయనం రాజకీయ వ్యవస్థ తోవ్యవస్థతో పాటు , దాని విధులు, అది పనిచేయు తీరును, వాటిని ప్రభావితం చేయు అంశాలను వివరించింది.
===మార్కిస్టు దృక్పధం ===
19వ దశాబ్దంలో [[కార్ల్ మార్క్స్]] ప్రతిపాదించిన 'మార్కిస్టు దృక్పధం'రాజనీతి శాస్త్రమును మరో తరహాలో అవిష్కరించింది..అయితే మార్క్స్ రాజ్యం వర్గ సంస్థ అని, అది ధనిక వర్గాల ప్రయోజనాలను కాపాడుతుందని, పేదల ప్రయూజనాలను కాపాడుటకు వర్గపోరాటం తప్పదని, విప్లవ ఫలితంగా వ్యక్తిగత ఆస్తి, ధనిక-పేద వర్గాలు రద్దయి సమసమాజం ఏర్పడునని మార్క్స్ భావించాడు.
===మూలాలు===
ఇంగ్లీష్: పొలిటికల్ సైన్స్.[http://en.wikipedia.org/wiki/Political_science రాజనీతి శాస్త్రంపై ఇంగ్లీష్ వికీ వ్యాసం]
 
[[వర్గం:శాస్త్రాలు]]
రాజ నీతి అనగా పరిపలనా అధికరికి ఉందవలసిన దక్షత, అదీ పరిపలనదక్షత
"https://te.wikipedia.org/wiki/రాజనీతి_శాస్త్రము" నుండి వెలికితీశారు