చారు మజుందార్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , పని చేసిండు → పనిచేసిండు (3), ( → ( using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
| name = చారు మజుందార్
Line 11 ⟶ 10:
| footnotes =
}}
సి.ఎం.గా సుప్రసిద్ధుడైన '''చారు మజుందార్''' ([[1918]] - [[జూలై 28]], [[1972]]) [[నక్సలైటు]] నాయకుడు, [[నక్సల్బరీ]] ఉద్యమ రూపశిల్పి. [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు)]] పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. ఆయనఅతని ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలో చేరారు. కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ళ పోరాటాలలో పాల్గొన్నవారే చివరిదాకా [[విప్లవకారులు]]గావిప్లవకారులుగా నిలబడగలుగుతారని ఆయన యువతకి చెప్పాడు. ఆయనఅతను మరణించిన [[జూలై 28]]వ తేదీని భారతదేశంలోని [[మార్క్సిస్టు]]-[[లెనినిస్టు]]లు అమరవీరుల దినంగా పాటిస్తారు.
 
== బాల్యం ==
చారు మజుందార్ [[1918]] ల [[సిలిగురి]]లోనిసిలిగురిలోని ఒక జమీందారు కుటుంబంల జన్మించిండుజన్మించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన పెట్టి-బూర్జువా జాతీయ విప్లవకారులచే ప్రభావితుడై [[అనుశీలన్]] గ్రూపుకి అనుబంధ సంస్థ అయిన [[బెంగాల్]] విద్యార్థి సంఘంల (All Bengal Students Association) సభ్యునిగా చేరిండుచేరాడు. న్యాయవాది అయిన ఆయనఅతని తండ్రి కాంగ్రెస్‌లో చురుకైన [[కాంగ్రెస్‌]]లభారత చురుకైనస్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|స్వాతంత్ర్య సమరయోధుడు]]. ఆయనఅతని తల్లి ఆమె కాలానికి ప్రగతిశీల భావాలు కలది. [[1937]]-[[1938|38]] ల ఆయన కళాశాల విద్యను వదిలిపెట్టి, [[కాంగ్రెస్]] కార్యకర్తగా బీడీ కార్మికులను, ఇతరులను సంఘటిత పరిచిండుపరిచాడు.
 
== కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో ==
[[ఫైలు:CharuMazumdar183_262.jpg|thumb|left|చారు మజుందార్]]
కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ని వదిలిపెట్టి [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]] (సి.పి.ఐ)ల చేరి రైతు సంఘంల పనిచేసిండుపనిచేసాడు. మొదట [[జల్‌పైగురి]] రైతులతో పనిచేసి వారిలవారిలో సర్వసమ్మతమైన నాయకునిగా పేరు తెచ్చుకున్నడుతెచ్చుకున్నాడు. ప్రభుత్వం ఆయనఅతని మీద అరెస్టు వారెంటు జారీ చేయగా ఆయనఅతను అజ్ఞాతంలకి వెళ్ళిండువెళ్ళాడు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] మొదలవ్వంగనేమొదలవ్వగానే సి.పి.ఐ పార్టీ నిషేధించబడింది. రైతులతో రహస్య కార్యకలాపాలు నిర్వహించి, [[1942]] ల కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జల్‌పైగురి జిల్లా కార్యవర్గంల సభ్యుడయ్యిండుసభ్యుడయ్యాడు. [[1943]] ల పెద్ద కరువు వచ్చినపుడు, జల్‌పైగురిల పంటలను స్వాధీనపర్చుకోడానికి అందరినీ సంఘటితపరిచిండుసంఘటితపరిచాడు. [[1946]]ల '[[తెభాగ]] ' ఉద్యమంల పాల్గొని, ఉత్తర [[బెంగాల్]] రైతు పోరాటాలను నిర్వహించిండునిర్వహించాడు. ఈ ఉద్యమం ఆయనపై ప్రగాఢ ప్రభావం చూపి, సాయుధ రైతాంగ విప్లవోద్యమంపై ఆయన ఆలోచనలకు స్పష్టతనేర్పరచింది. తర్వాత ఆయన [[డార్జిలింగ్]] జిల్లాల తేయాకు కార్మికులతో పనిచేసిండుపనిచేసాడు.
 
[[1984]]ల సి.పి.ఐ నిషేధించబడగా ఆయన తర్వాతి మూడు సంవత్సరాలు జైలుల గడిపిండు. [[1954]] జనవరిల జల్‌పైగురికి చెందిన సి.పి.ఐ సభ్యురాలు లీల మజుందార్ సేన్‌గుప్తను ఆయన వివాహమాడిండు. ఆయన కార్యకలాపాలకు కేంద్రమైన [[సిలిగురి]]కి వాళ్ళు వెళ్ళింరు. పూర్వీకుల ఆస్తి పోగొట్టుకొని అనారోగ్యంతో ఉన్న ఆయన తండ్రి, అవివాహిత అయిన ఆయన చెల్లెలు ఆర్థిక ఇబ్బందుల మధ్య అక్కడే జీవించింరు. రైతాంగ పోరాటం తగ్గుముఖం పట్టడంతో తేయాకు కార్మికులు, రిక్షా కార్మికులను సంఘటితపర్చడానికి ఆయనఅతను కృషి చేసిండుచేసాడు. [[1956]]ల [[పాల్‌ఘాట్]] కాంగ్రెస్ తర్వాత, పార్టీతో ఆయనకున్న అభిప్రాయ భేదాలు పెరిగినయిపెరిగాయి. ఆయనకున్న ఇబ్బందికర పరిస్థితులకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తోడైనయితోడయ్యాయి. కాని అంతర్జాతీయ [[కమ్యూనిస్టు]] ఉద్యమంల జరుగుతున్న పెద్ద చర్చ (The Great Debate) ఆయనకు ఉత్తేజాన్ని ఇచ్చింది. [[ఇండో-చైనా]] యుద్ధం సందర్భంగా ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళిండువెళ్ళాడు.
 
== కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)లో ==
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ చీలికతో [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)]]ల చేరినా, ముఖ్యమైన సైద్ధాంతిక ప్రశ్నలపై నాయకత్వం తప్పించుకుంటునట్టు ఆయనఅతను భావించిండుభావించాడు. [[1964]]-[[1965|65]] ల ఆయనఅతని ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు [[కమ్యూనిజం]] మరియు [[మావో]] ఆలోచన గురించి అధ్యయనం చేయడానికి, రాయడానికి సమయాన్ని వినియోగించిండువినియోగించాడు. [[1965]]-67 వరకు ఆయనఅతని రచనలల్లరచనల వల్ల, ఉపన్యాసాలల్లఉపన్యాసాల వల్ల నమోదు చేయబడిన ఆయనఅతని భావాలు ఈ సమయంలనేసమయంలోనే ఏర్పడ్డయిఏర్పడ్డాయి. అవే తర్వాత '''చారిత్రక ఎనిమిది పత్రాలు''' (Historic Eight Documents)గా పిలువబడి నక్సల్బరి ఉద్యమానికి రాజకీయ-సైద్ధాంతిక మూలం అయినయిఅయ్యాయి.[[1967]]ల [[నక్సల్బరీ]] ఉద్యమం మొదలైన తర్వాత పోలీసులకి పట్టుబడకుండా చారు మజుందార్ అజ్ఞాతంలకిఅజ్ఞాతం లోకి పోయిండువెళ్ళిపోయాడు. కొన్ని వారాల తర్వాత ఆయన ఇట్లా రాసిండురాసాడు, "వందలాది [[నక్సల్బరీ]]లు భారతదేశంల నిప్పు రాజుకుంటున్నయి...నక్సల్బరీ చావలేదు,నక్సల్బరీకి చావు లేదు."
 
== కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) ఏర్పాటు ==
"https://te.wikipedia.org/wiki/చారు_మజుందార్" నుండి వెలికితీశారు