బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 35:
| weight =
}}
'''బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు''' ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి. ఇతడు [[గుంటూరు జిల్లా]] [[నరసారావుపేట]] సమీపంలోని [[పమిడిపాడు]] గ్రామంలో [[యువ (సంవత్సరం)|యువ]] నామ సంవత్సరం [[మార్గశిర అమావాస్య]] నాడు ([[డిసెంబరు 28]], [[1875]]) జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 143 గ్రంథములను రచించారు. వానిలో అష్టకములు, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రములు, సహస్రనామ స్తోత్రములు, గద్య [[స్తోత్రము]]లు, [[దండకము]]లు, [[శతకము]]లు, [[కావ్యము]]లు, వ్యాఖ్యాన, వ్యాకరణ మరియు వేదాంత గ్రంథములు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి.
 
==రచనలు==
పంక్తి 64:
==బయటి లింకులు==
* [https://archive.org/details/VedantaKousthubham.----telugu ఆర్కీవు.కాంలో వేదాంత కౌస్తుభం పుస్తక ప్రతి.]
 
{{Authority control}}
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]