కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ భౌగోళిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎top: +te
పంక్తి 1:
{{Orphan|date=జనవరి 2017}}
 
[[File:Laurasia- Gondwana-te.svg|thumb|లూరాసియా-గోండ్వానా]]
[[భూగోళం]] కాలక్రమేణ అనేక మార్పులు చెందింది ప్రస్తుతం కనపడె [[ఖండం|ఖండాలు]] కాలక్రమేణ ఎన్నొ మార్పులు చెంది, ఈ రుపానికి వచ్చేయి. వివిధ ఖందాలలో, భరత ఖండం ది, చాల క్రియాశీలక పాత్ర. ప్రస్తుతం [[గోదావరి]] [[కృష్ణా నది|కృష్ణ]] నదులు ఉన్న భౌగోళిక ప్రదేశాన్ని ఇరవైఐదు కోట్ల యాభై లక్షల సంవత్సరాలతం నుంచి భౌగోళిక శాస్త్రవేత్తలు అంచనా వేయగలుగుతున్నారు. 25.5 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ లో భాగంగా ఉన్న కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ (కే.జి.బేసిన్) గొండ్వానాలో భాగంగా దక్షిణ ధృవానికి సమీపంలో ఉండేది. అంటార్కిటికా కృష్ణ, గోదావరి ప్రాంతానికి సమీపంగా ఉండేది. దాదాపు భారత ఖండం [[మడగాస్కర్]], [[ఆఫ్రికా|ఆఫ్రికాలను]] అంటిపెట్టుకుని ఉండేది. ఈ భాగాన్ని [[హిమానీనదం|హిమనదం]] (Glacier) కప్పి ఉంచేది. ప్రస్తుత [[విజయవాడ]], [[రాజమండ్రి]] వంటి ప్రాంతాలు [[అంటార్కిటికా]] చేరువలో ఉండేవి