బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:1982 మరణాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 2:
==జీవిత సంగ్రహం==
వీరి జననం 1938 అక్టోబర్ 12.. మరణం 1982 అక్టోబర్ 31 నెల్లూరు వి. ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ , అనంతరం
1967 ప్రాంతంలో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యాడు. ఈ సమాజం ప్రతి సంవత్సరం కవిపండితుల జయంతులు జరుపుతుంది. ఆవిధంగా ఎందరో ప్రసిద్ధవ్యక్తుల పరిచయం, స్నేహం లభించింది. కావలి కళాశాల అద్యాపకులు కే.వి. ఆర్ స్నేహం తనపయి గొప్ప ప్రభావం కలిగించింది. 1969 మార్చి నెలలో [[గురజాడ అప్పారావు]] గారి మొదటి కన్యాశుల్కం ప్రతి సంపాదించి, దానికి నోట్సు రాసి, ఆరుద్ర ఉపోద్ఘాతంతో ప్రచురించాడు. ఈ పుస్తకం పరిశోధకుడుగా ఆయనకు అజరామరమయిన కిఇర్తిని తెచ్చిపెట్టింది.ఇందులో గురజాడవారి జన్మదినాన్ని నిర్దుష్టంగా నిరూపించాడు.
బంగోరె విద్యార్థి దశలోనే [[బుచ్చిబాబు]] గారి చివరకు మిగిలేది నవల చదివి దాదాపు ఆ ప్రభావంలో బుచ్చిబాబుతో ఉత్తర ప్రతుత్తరాలు జరిపాడు. అంతకుముందు ఆచంట రాజారాం గారి అభిమానిగా ఉన్నాదు. 1967 ప్రాంతాలలో ఖలీల్ జిబ్రాన్ కవిత్వం మీద మిత్రులతో చర్చలు. జరుపుతుండేవాడు.
శ్రీ నేలనుతల శ్రీకృష్ణమూర్తి 1962-64 కాలంలో విక్రమ సింహపురి మండల సర్వస్వం సంపాదకులుగా దాన్ని వెలువరించడానికి కృషిచేస్తున్నారు. ఇందులో బంగోరి స్థానిక చరిత్ర మీద అనేక వాసాలు రాయడమే కాక, ఈ గ్రంధం సహాయ సంపాదకుడుగా పనిచేసాడు. "Speeches and essaya of C.R. Reddy" చిన్న పుస్తకాన్ని తయారుచేసాడు, నెల్లూరు వర్ధమాన సమాజం దేన్నీ ప్రచురించింది.1970)
పంక్తి 18:
ఈ క్రుషిలో భాగంగానే "బ్రౌన్ జాబులు, ఆధునికాంధ్ర సాహిత్య శకలాలు " పుస్కం వెలుగు చూచింది. బహుసా ప్రొఫెసర్ జి.యన్. రెడ్డి గారి ప్రోత్సాహం, అభిమానం దీని వెనుక ఉంది ఉండ వచ్చు.1977లో ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే 'ఆంద్ర గీర్వాణ చందము" ను వెలువరించాడు.ఈ పరిశోధన లోంచే "బ్రౌన్ జాబుల్లో స్థానిక చైత్ర శకలాలు:కడప జాబుల సంకలనం" కూడా అచ్చయింది.మద్రాసు ఆర్కైవ్స్ లో పరిశోధించి, "మాలపల్లినవల మీద ప్రభుత్వనిషేధాలు"
పుస్తకం తెచ్చాడు.ఇది తన సొంత ప్రచురణ. ఈ ప్రాజెక్ట్ కాల పరిమితి ముగియడంతో నెల్లూరు వచ్చేసాడు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుర్వం తనకోసం వేమన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి, హైదరాబాద్ పిలిపించింది. 24-april 1980 లో ఈ కొత్త ఉద్యోగంలో చేరాడు. అప్పటికే బంగోరె లో చాలా అసంతృప్తి, తలపెట్టిన పరిశోధనలు అర్దాన్తరం గా ముగిసిపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండడం వంటి అనేక అంశాలు ప్రభావం చుపిఉండవచ్చు. ప్రభుత్వశాఖల్లో ఉండే పరాధీనత యెవీ అతని ప్రవృత్తికి సరిపడేవి కాదు. ఏమయినా తనకున్న పరిమితమయిన అవకాశాల్లో వేమన్ గురించిన సమస్త విషయాలను సేకరించి ఒక సమగ్ర భాన్దగారాన్ని భవిష్యత్ పరిశోధకులకోసం ఎర్పాటు చెయ్యాలని పూనుకొన్నాడు.సుడిగాలి పర్యటనలు చేసి బోలేదంత భోగట్ట రాసిపోసాడు.కోర్ట్ స్టే లతో 1981లో ఆ పదవి, ప్రాజెక్ట్ ముగిసిపోయింది. ఈ నిస్సహాయ పరిస్తితుల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయం లో కట్టమంచి రామలింగారెడ్డి మీద ఒక పరిశోధనకు బంగోరె ను నియంనిచారు. 1982 అక్టోబర్ లో ఆ ఉద్యోగము ముగిసింది. అలసిపోయి, నిరాశతో. నెల్లూరు చేరాడు.అతనిలో గానీభావించిన అసంతృప్తి,జీవితేచ్చ కోల్పోవడం సన్నిహిత మిత్రులు కుడా గమనించలేదు.ఎవ్వరికి చెప్పకుండా నెల్లూరు విడిచి, ఢిల్లీ, హరిద్వార్, హ్రిషికేశ్ తదితర ప్రదేశాలు గమ్యంలేకుండా తిరిగి, చివరకు, భ్కరానంగల్ డాం మీదినుంచి దూకి ప్రాణాలు విడిచిపెట్టాడు. జీవితంలోను, మరణంలోను అన్ని విషాద విస్మయాలే.
==రచనలు==
|