వెలమ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 1361 నుండి ఒక శతాబ్ద కాలము [[రాచకొండ]] మరియు [[దేవరకొండ]] రాజధానులుగా [[తెలంగాణా]] ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట [[బహమనీ సుల్తానుల]]కు సామంతులుగా ఉన్నారు. [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
 
కాకతీయ చక్రవర్తి రుద్రుని కాలములో బడబానల భట్టు వెలమవారికి, కమ్మవారికి గోత్రములు నిర్ణయించాడు. దీనిని బట్టి వీరు పూర్వకాలములో బౌద్ధులు, జైనులు గా ఉండిఉండవచ్చును. వెలుగోటివారి వంశావళి, పద్మనాయక చరిత్ర వీరి చరిత్రకు కొంత ఆధారములు<ref>నేలటూరి వెంకటరమణయ్య, వెలుగోటివారి వంశావళి ఆంగ్ల అనువాదము</ref><ref>సర్వజ్ఞ సింగభూపాల, పద్మనాయక చరిత్ర</ref>. వ్యవసాయిక వృత్తిచేసుకొను కాపులు వెలమ, కమ్మవారిగా విడిపోయారు.
"....కాలచోదితమున కాకతీవరుగొల్చి కాపులెల్ల వెలమ, కమ్మలైరి"
 
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు