ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక: కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
'''ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ''' (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది [[1912]] సంవత్సరం [[ఆగష్టు]] నెలలో తెలుగు పంచాంగం ప్రకారం [[పరీధావి]] సంవత్సరం [[భాద్రపదమాసము]]లో ప్రారంభమైనది. ఇది [[చెన్నపురి]]లోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది. 1921 లో పిఠాపురానికి 1922 లో కాకినాడకు కార్యాలయం బదిలీ అయింది.
ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులు, అకాడమీ క్రియాశీలత తగ్గినతరువాత 1972జూన్ 1973 లో పురావస్తుశాఖకు బదిలీచేయబడ్డాయి.
<ref>{{cite web|title=Rare manuscripts of Andhra Sahitya Parishat under threat |author=
K.N. Murali Sankar |url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rare-manuscripts-of-andhra-sahitya-parishat-under-threat/article2683381.ece|access-date=2018-09-21}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2459235" నుండి వెలికితీశారు