బోయినపల్లి వెంకట రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా శైలి ప్రకారం సవరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బోయినపల్లి వెంకట రామారావు]], సిద్దిపేట జిల్లా[[కరీంనగర్ జిల్లా|<nowiki/>]]కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత.
==జీవిత విశేషాలు==
ఇతను [[సెప్టెంబరు 2]], [[1920]] న పూర్వపు [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>లోని బెజ్జంకి మండలం (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) [[తోటపల్లి]] గ్రామంలో రంగమ్మ, కొండాల్‌రావు దంపతులకు జన్మించాడు. [[ప్రాథమిక విద్య]] [[తోటపల్లి]]<nowiki/>లో ప్రారంభమైంది. అనంతరం [[కరీంనగర్|కరీంనగర్‌]]<nowiki/>లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేరాడు. కొద్ది రోజుల్లో కాశ్మీరగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలోకి మారారు. సామజిక, రాజకీయ కార్యకలాపాలతో చదువుకు ప్రాధాన్యమివ్వలేదు. 1939లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ద్వారా మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశారు. ఉత్తీర్ణత అనంతరం చదువు నిలిపివేశాడు. అయినా [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[హిందీ భాష|హిందీ]], [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/telangana-gandhi-passes-away-145564.html తెలంగాణ గాంధీ ఇకలేరు]</ref>
 
 
ఇతను [[సెప్టెంబరు 2]], [[1920]] న పూర్వపు [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>లోని బెజ్జంకి మండలం (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) [[తోటపల్లి]] గ్రామంలో రంగమ్మ, కొండాల్‌రావు దంపతులకు జన్మించాడు. [[ప్రాథమిక విద్య]] [[తోటపల్లి]]<nowiki/>లో ప్రారంభమైంది. అనంతరం [[కరీంనగర్|కరీంనగర్‌]]<nowiki/>లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేరాడు. కొద్ది రోజుల్లో కాశ్మీరగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలోకి మారారు. సామజిక, రాజకీయ కార్యకలాపాలతో చదువుకు ప్రాధాన్యమివ్వలేదు. 1939లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ద్వారా మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశారు. ఉత్తీర్ణత అనంతరం చదువు నిలిపివేశాడు. అయినా [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[హిందీ భాష|హిందీ]], [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.<ref>[http://telugu.oneindia.com/news/telangana/telangana-gandhi-passes-away-145564.html తెలంగాణ గాంధీ ఇకలేరు]</ref>
==స్వాతంత్ర్య పోరాటయోధుడు==
 
చిన్న వయస్సులోనే సమరయోధుడిగా పేరుపొందారు. [[ఆర్యసమాజ్]] ప్రభావంతో మతఛాందసవాదులతో పోరాడాడు.<ref>శతవసంతాల కరీంనగర్ జిల్లా</ref> 1942లో [[క్విట్ ఇండియా ఉద్యమం]]<nowiki/>లో కూడా చురుకుగా పాల్గొన్నాడు. 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడాడు. 12 మాసాల కారాగారశిక్ష పొంది హైదరాబాదు విమోచన అనంతరం విడుదలైనాడు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేశాడు.<ref>స్వాతంత్ర్య సమరంలో తెలుగు యోధులు</ref> అప్పటి [[ప్రధానమంత్రి]] [[ఇందిరాగాంధీ]] చేతులమీదుగా సమరయోధులకు ప్రధానం చేసే తామ్రపత్రాన్ని అందుకున్నాడు. తోటపల్లి గాంధీగా, కరీంనగర్ గాంధీగా మన్ననలందుకున్న వెంకటరామారావు [[అక్టోబరు 27]], 2014న మరణించారు.<ref>నమస్తే తెలంగాణ ఆన్‌లైన్ వార్తాపత్రిక, తేది 27-10-2014</ref>
 
 
 
జిల్లాలో జరిగిన [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్‌ ఇండియా ఉద్యమం]]<nowiki/>లో బోవెరా పాత్ర కీలకం. ఆ సమయంలో జాతీయవాదులను 40 మందిని సమీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేసి గిడ్డంగుల్లోని బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేశారు. ప్రతి గ్రామంలోనూ జాతీయ జెండా ఎగురవేశారు. నైజాం ప్రభుత్వానికి సమాంతరంగా గ్రామాల్లో ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన 65 సం.ల. క్రితం [[దేవులపల్లి రామానుజరావు]] సాహితీ స్ఫూర్తితో కరీంనగర్‌లో సారస్వతజ్యోతి మిత్రమండలిని స్థాపించి రికార్డు స్థాయిలో [[సాహిత్యం|సాహిత్య]] కార్యక్రమాలు నిర్వహించాడు. వినోబాబావే, [[జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాశ్‌ నారాయణ]], [[వావిలాల గోపాలకృష్ణయ్య]], [[మల్లాది సుబ్బమ్మ]] వంటి ప్రముఖులతో పనిచేశాడు. [[1952]]లో ఎలగందుల నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా, [[1957]]లో [[ఇందుర్తి]] నియోజకవర్గం నుంచి ప్రజా సోషలిస్టు పార్టీ ఆప్‌ ఇండియా అభ్యర్థిగా పోటీచేశాడు. దివంగత నేత కొండాలక్ష్మణ్ బాపూజీతో కలిసి తెలంగాణ కోసం [[ఢిల్లీ]]<nowiki/>లో నిరాహారదీక్ష చేశారు.. 2006లో [[కాకతీయ విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేట్‌నిచ్చి సత్కరించింది.
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}