అద్దంకి (ఉత్తర) గ్రామం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి Arjunaraoc, పేజీ అద్దంకి ను అద్దంకి(ఉత్తర) మండలం కు దారిమార్పు లేకుండా తరలించారు: సరియైన పేరు |
Arjunaraoc (చర్చ | రచనలు) చి తొలి వ్యాసం తిరిగిచేయు |
||
పంక్తి 1:
{{అయోమయం}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం|type = mandal|latd=15.809762|longd=79.975491|native_name=అద్దంకి||district=ప్రకాశం|mandal_map=Prakasam mandals outline16.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=అద్దంకి|villages=18|area_total=|population_total=74904|population_male=37882|population_female=37022|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=59.51|literacy_male=70.41|literacy_female=48.40|pincode = 523201}}
'''అద్దంకి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు మండల కేంద్రము. పిన్ కోడ్: 523 201., ఎస్.టి.డి. కోడ్ = 08593.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
==అద్దంకి చరిత్ర ==
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ప్రచురణ, పేజీ 80</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] తన రాజధానిగా చేసుకొని పాలించాడు. పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం ఇక్కడే లభించింది. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు.
అద్దంకి [[రెడ్డి రాజులు|రెడ్డి రాజుల]] తొలి రాజధాని. తరువాత వారు తమ రాజధాని [[కొండవీడు|కొండవీటికి]] మార్చారు. తొలి తెలుగు పద్య [[శాసనము]] అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=
అద్దంకి ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం. దీనిని మొదట రెడ్డి రాజులు తమ రాజధానిగా చేసుకొన్నారు. తర్వాత వీరు తమ రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చుకొన్నారు. వీరి కాలంలో ''''ఎర్రన''''అనే మహా కవి ఉండేవాడు. ఈయన మహా భారతంలో ఒక పర్వాన్నీ పూర్తి చేసినప్పటికి తను పూర్తి చేసానని చెప్పలేదు. తర్వాత తరం వారు ఆయన భాషా శైలిని అర్దం చేసుకొని ఇది కచ్చితంగా ఎర్రన పూర్తి చేసి ఉంటాడని భావించారు. అదే నిజం అయినది. ఈ ఊరిలో ఒక శాశనం లభ్యం అయినది. ఆ శాశనంలో ఈ విధంగా వ్రాసి ఉంది. "అద్దంకిలో 101 గుళ్ళు కాని, 101 బావులు కాని లేవు అని చెప్పేవారు తరువాయి జన్మలో గాడిదగా పుట్టు గాక" అని వ్రాసి ఉంది. అందుకే అద్దంకిని పద్య శాసనానికి పుట్టినిల్లు అంటారు. [[టంగుటూరి ప్రకాశం పంతులు]] బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
Line 87 ⟶ 12:
==అద్దంకి పేరు వెనుక చరిత్ర==
అద్దంకిలో అద్ద మరియు అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.
==గ్రామ భౌగోళికం==
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
#ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళశాల:- ఈ కళాశాల 41వ వర్షికోత్సవాలు, 2016,జనవరి-8వ తేదీనాడు నిర్వహించెదరు. []
Line 93 ⟶ 19:
#బి.సి.బాలికల వసతిగృహం:- అద్దంకి పట్టణంలోని ఎన్.ఎస్.సి.కాలనీలో, 50 సెంట్లస్థలంలో, రు. 1.35 కోట్ల వ్యయంతో, 200 మంది బాలికల వసతి సౌకర్యం కొరకు, నూతనంగా నిర్మించిన ఈ వసతిగృహాన్ని, గాంధీజయంతి సందర్భంగా, 2015,అక్టోబరు-2వ తేదీ ఉదయం 10-30 గంటలకు, ప్రారంభించెదరు. [5]
#బధిరుల ఆశ్రమ పాఠశాల, శింగరకొండ రహదారి.
==అద్దంకి పట్టణంలోని మౌలిక సదుపాయాలు==
===సామాజిక ఆరోగ్య కేంద్రం===
===బ్యాంకులు===
#ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం:- 08593/223355.
Line 102 ⟶ 29:
==సాగు/త్రాగునీటి సౌకర్యం==
రాళ్ళపల్లి చెరువు.
==అద్దంకి పట్టణ పరిపాలన==
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ శ్రీదేవీ భూదేవీ సమేత మాధవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి (మే నెలలో) నుండి ఐదు రోజులపాటు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహించెదరు. మరుసటి రోజున(బహుళ పాడ్యమి నాడు, స్వామివారి ఆలయప్రవేశ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించెదరు. బహుళ విదియ నాడు, ఉత్సవాల ముగింపు సందర్భంగా రాత్రికి స్వామివారికి పుష్పయాగం వైభవంగా నిర్వహించెదరు. స్వామివారికి శ్రీ చక్రస్నానం, మహా పూర్ణాహుతి పూజలు వైభవంగా
#శ్రీ వింధ్యవాసినీ సమేత శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం (వేయి స్తంభాల గుడి), భవాని కూడలి:- ఈ ఆలయంలో 2015,అక్టోబరు-27వ తేదీ మంగళవారం రాత్రి అయ్యప్ప పీఠం ప్రారంభించారు. ముందుగా 18 మెట్లకు పూజలు నిర్వహించిన తరువాత, కలశస్థాపనగావించారు. అరోజు నుండి ప్రతి రోజూ ఈ పీఠం వద్ద స్వామివారికి, నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించెదరు. ఈదేవాలయంలో ప్రతి సంచత్సరం లగనే, ఈ సంవత్సర గూడా, నవంబరు 12 నుండి 41 రోజులపాటు అయ్యప్ప దీక్షాధారులకు ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించెదరు. [7]
#శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలో చారిత్రిక నేపథ్యం కలిగిన ఈ పురాతన శివాలయానికి భక్తుల, దాతల ఆర్థిక సహకారంతో, 30 లక్షల రూపాయల వ్యయంతో, 28 ఆడుగుల ఎత్తయిన ఒక రథాన్ని తయారుచేస్తున్నారు. ఇందుకోసం 20 టన్నుల టేకును కొనుగోలుచేసి రథం తయారీని చేపట్టినారు. 2016లో వచ్చు మహాశివరాత్రికి ఈ రథాన్ని సిద్ధంచేసి, పాత శివాలయం నుండి ఒక అర కిలోమీటరు వరకు ఈ రథాన్ని త్రిప్పవలయునని భక్తుల ఉవాచ. పాత శివాలయంలో, ఈ రథం తయారీ కొరకు, ఆరుగురు వ్యక్తులు, గత 8 నెలలుగా శ్రమించుచున్నారు. [8]
Line 119 ⟶ 46:
#ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు. [4]
#త్రిశక్తి పీఠం, మాహా బాలా త్రిపురసుందరీ అద్వైత సాధనానిలయం:- స్థానిక దామావారిపాలెంలోని ఈ సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలు, 2016,నవంబరు-25వతేదీ శుక్రవారంతో ముగిసినవి. [14]
#శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం:- అద్దంకి పట్టాంలోని శ్రీరాంనగర్లోని ఎస్.టి.కాలనీలో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా, 2017,జూన్-15వతేదీ గురువారంనాడు గ్రామోత్సవం
==అద్దంకి పట్టణ ప్రముఖులు==
ఆశుకవితా చక్రవర్తులుగా ప్రఖ్యాతిచెందిన [[కొప్పరపు సోదర కవులు]] ఈ మండలంలోని [[కొప్పరం]] గ్రామంలో జన్మించారు.
==ప్రధాన పంటలు==
ఇక్కడ రకరకాల పంటలు పండిస్తారు. [[పొగాకు]] ఇక్కడ బాగా పండుతుంది.
Line 200 ⟶ 125:
[15] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,ఫిబ్రవరి-24; 3వపేజీ.
[16] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,మార్చి-19; 2వపేజీ.
[17] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జూన్-6; 1వపేజీ.
[18] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జూన్-16; 3వపేజీ.
|