మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 36:
*క్షత్రియుడుకి బ్రాహ్మణ కన్య వల్ల కలిగిన కుమారుడుని సూతుడు అని, వైశ్యుడుకి క్షత్రియ కన్య వల్ల కలిగిన కుమారుడుని మగధ అని, వైశ్యుడుకి బ్రాహ్మణ కన్య వల్ల కలిగిన కుమారుడుని వైదేహుడు అని అంటారు.
*బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప ఇతరులందరూ దాస్యులు.
 
== 12. " బ్రాహ్మనునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. " ( మనుస్మృతి : 8 - 281 ) ==
 
== 13. "శూద్రుడు  బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి.  ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి.  పిత్తితే గుదమును కోయాలి. " ( మనుస్మైతి :  8 - 282) ==
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు