సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:818:F2E1:31C9:5476:D225:4B48 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 28:
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన '''సర్దార్ వల్లభ్ భాయి పటేల్''' జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు [[1875]], [[అక్టోబరు 31]]న [[గుజరాత్|గుజరాత్‌]]<nowiki/>లోని నాడియార్‌లో జన్మించాడు.<ref>http://www.liveindia.com/freedomfighters/9.html</ref> ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. [[హైదరాబాదు]], [[జునాగఢ్]] లాంటి సంస్థానాలు [[భారతదేశము]]లో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. [[ఇంగ్లాండు]]లో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా [[మహాత్మాగాంధీ]] నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి [[నాయకత్వం]] వహించి [[విజయవంతం]] చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన [[భారత జాతీయ కాంగ్రెస్]] మహాసభకు అధ్యక్షత వహించాడు. [[భారత రాజ్యాంగం]] రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం [[జవహార్ లాల్ నెహ్రూ]] నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, [[ఉప ప్రధానమంత్రి]] గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం [[భారతరత్న]] బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.
 
== బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం ==
సర్ధార్ వల్లభాయ్ పటేల్ బాల్యం.
 
1875 అక్టోబరు 31న గుజరాత్లో ని[[గుజరాత్]]‌లోని నాడియాడ్లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా [[వల్లభభాయి పటేల్జపటేల్]] న్మించాడుజన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై [[ఇంగ్లాండు]] వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో[[అహ్మదాబాదు]]లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.
 
తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.
 
36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ [[లండన్‌ ]]లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్అ హ్మదాబాద్‌ [[అహ్మదాబాద్|అహ్మదాబాద్‌]]<nowiki/>కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప [[లాయరు ]]గా విశేష కీర్తిని,ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు.
 
భీంరాజ్ దేవనూర్.
 
== జాతీయ నేతగా ==