కపిలవాయి లింగమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
}}
 
'''[[కపిలవాయి లింగమూర్తి]]''' ([[మార్చి 31]], [[1928]]-[[నవంబర్ 6]], [[2018]]) [[పాలమూరు జిల్లా]]కు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు. 70 కి పైగా పుస్తకాలు రచించాడు. ఈయనకు ''కవి కేసరి'' అనే బిరుదు ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్న తొలివ్యక్తి కపిలవాయి లింగమూర్తి.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=660806|title=కపిలవాయి లింగమూర్తి ఇకలేరు|date=2018-11-07|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి}}</ref>
 
==జీవిత సంగ్రహం==