గీత గోవిందం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Krittivaas (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
విస్తరిస్తున్నాను. ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[గీత గోవిందం]] [[జయదేవుడు]] రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది. కళింగదేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన<ref>{{Cite book|url=https://archive.org/details/in.ernet.dli.2015.17424/page/n9|title=Gita Govinda The Loves Of Krishna And Radha|last=Goerge|first=Keyt|publisher=|year=|isbn=|location=|pages=9}}</ref> ఈ సంస్కృత కవి రచించిన ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది.
జయదేవుని గీతగోవిందంలో మొత్తం 12 భాగాలు. ఒక్కొక్క భాగాన్ని 24 ప్రభంధాలుగా విభజించారు. ప్రభంధాలలో అష్టపదులు కనిపిస్తాయి. ఎనిమిది శ్లోకాలు కలిగినది కాన ఈ శ్లోక నిర్మాణానికి ఆష్టపదులని పేరు. 1972 లో సర్ విలియం జోన్స్ ఈ గీత గోవిందాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత అనేక భాషలలోకి తర్జుమా చేయడం జరిగింది.
== కవి ==
దీని రచయిత అయిన జయదేవుడు సా. శ 12వ శతాబ్దానికి చెందిన వాడు. ఈయన జన్మస్థలం బెంగాల్ లోని కెండూలి అనే ప్రాంతం. భోజదేవుడు, రమాదేవి ఈయన తల్లిదండ్రులు. ఈయన బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించిన ఆఖరి హిందూ రాజు, విష్ణు భక్తుడు అయిన లక్ష్మణసేనుడి ఆస్థాన కవిగా ఉండేవాడు.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం:సంస్కృత సాహిత్యం]]
|