అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, చినాడు → చాడు, ఉన్నది. → ఉంది., ను → ను , using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''[[అమరావతీ సంస్థానం]]''' భారతదేశంలోని ఒక ప్రముఖ సంస్థానం. సంస్థానం పాలకులుగా వాసిరెడ్డి వంశానికి చెందిన వారు కీర్తి గడించారు. కాకతీయ రాజుల సామంతులుగా వాసిరెడ్డి నాయకులు [[తీరాంధ్ర]] దేశమును పాలించి ప్రఖ్యాతి గాంచిరి. పిఠాపురంలో ఉన్న 1413 A. D. సవంత్సరం నాటి శాసనం ఆధారంగా వాసిరెడ్డి నాయకులు, కాకతీయ సామ్రాజ్య వారసులైన ముసునూరి నాయకుల కాలంలో పిఠాపురం రాజ్యన్ని సామంతులుగా రాజ్య పాలన చేస్తుండేవారు. ఈ వంశమునకు చెందిన వారందరికీ గల ''చాళుక్య నారాయణ'' అను బిరుదును బట్టి వీరు [[చాళుక్యులు|చాళుక్య]] సంతతికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయము.
 
రాజా వేంకటాద్రి నాయుడు గారు [[చింతపల్లి]] నుండి [[అమరావతి (గ్రామం)|అమరావతి]]<nowiki/>కి రాజధాని మార్చి అమరావతి సంస్థానాన్ని [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే ఒక గొప్ప సంస్థానంగా మలచారు. ఈ సంస్థానంలో [[వజ్రాలు]] విరివిగా వ్యాపారం జరుగుచు ఉండేవి.
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు