పీఠిక: కూర్పుల మధ్య తేడాలు

అత్యధిక ముందు మాటల రికార్డు ను చేర్చడమైనది.
పంక్తి 27:
భానుమతి రామ కృష్ట్ణ రాసిన అత్తగారి కధలు పుస్తకానికి పి.వి.రాజమన్నారు ’తొలి పలుకు’ గా పీఠిక నిచ్చారు.ఎపిజె అబ్దుల్ కలాం ,అరుణ్ కె తివారి కలసి రాసిన ’ఈ మొగ్గలు వికసిస్తాయి నా మాటలు నిజమౌతాయి’ కి కలాం ’ముందుమాట’ ను రాస్తే, చివరి మాట గా ’ధన్యవాదాలు’ అంటూ అరుణ్ కె తివారి పంచుకున్నారు.పుచ్చలపల్లి సుందరయ్య తన జీవితగాధ ను ’విప్లవపధం లో నా పయనం’ అనే గ్రంధానికి ’మా మాట’ అని ప్రచురణ కర్తలే ముందుమాట ను రాసారు.బంగారుబాట శీర్షికన డా,, బి.వి.పట్టాభిరాం విరచిత ’కళాకారులు’ సంకలనానికి ’నా మాట’ గా ఆయన భావాల్ని తెలియజేసారు. <ref>ఆయా గ్రంధా ల ముందు మాటల నుండి సేకరణ</ref> 
 
ముందుమాటల విలువను అర్థం చేసుకోవాలంటే భారతరాజ్యాంగ ప్రవేశికకున్న విలువను గుర్తుచేసుకుంటే సరి. ప్రవేశిక ఒక విధంగా పీఠికే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితరాజ్యాంగానికి నిడివిలో అతి చిన్నదైన ప్రవేశిక సారాంశంగా భాసిస్తోంది. దానిలో ఒక్కొక్క పదానికీ దేశచరిత్రకున్నంత లోతూ, దేశభవిష్యత్తుకున్నంత శక్తీ ఉన్నాయి. అలానే సాహిత్యంలో పీఠికదీ పెద్దపీటే వ్రాసేవారి సత్తాను బట్టి.<ref name=":0">“తెలుగు సాహితీ సమాఖ్య”  40వ వార్షికోత్సవం సందర్భంగా వేసిన “మధుమంజరి-వార్షిక సాహిత్య సంచిక” అక్టోబరు 2012 లో ప్రచురించబడింది.   </ref><ref name=":0" />
 
== అత్యధిక ముందుమాటలు ==
యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో ఆరు వందలకు పైగా ముందుమాటలు వ్రాసి, ఒక కవిత్వయోధునిలా జీవించిన శ్రీ అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా ఒక యోధునిలానే నిష్క్రమించారు.<ref>సారంగ పత్రికలో ప్రచురింపబడింది</ref>
 
== పీఠిక - ప్రయోజనాలు ==
"https://te.wikipedia.org/wiki/పీఠిక" నుండి వెలికితీశారు