పీఠిక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Sudhakarbira (చర్చ | రచనలు) అత్యధిక పీటికల కర్త |
Sudhakarbira (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 32:
యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో ఆరు వందలకు పైగా ముందుమాటలు వ్రాసి, ఒక కవిత్వయోధునిలా జీవించిన శ్రీ అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా ఒక యోధునిలానే నిష్క్రమించారు.<ref>సారంగ పత్రికలో ప్రచురింపబడింది</ref> .ముందు మాటలను మరళా సంకలనాలు గా తీసుకువచ్చిన ఘనతా ఈయనదే. '''విలోకనం అనేది''' వీరి మూడో ముందుమాటల సంకలనం.
== పీఠిక - ప్రయోజనాలు ==
పీఠిక గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి పాఠకునికి తోడ్పడుతుంది. రచనకు పాఠకునికి మధ్య వారథిగా నిలుస్తుంది. గ్రంథ సారాన్ని సూచన ప్రాయంగా పాఠకునికి అందిస్తుంది. గ్రంథపఠనానికి ప్రేరణను కలిగిస్తుంది.
|