భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
NicoScribe (చర్చ | రచనలు) 2409:4070:218F:1F24:3D29:9570:7DA2:9E5F (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2499668 ను రద్దు చేసారు ? ట్యాగు: రద్దుచెయ్యి |
కొన్ని స్వల్ప సవరణలు |
||
పంక్తి 17:
=== గోవా, డామన్-డయ్యు ఆపరేషన్ ===
బ్రిటీష్, ఫ్రెంచ్ సైన్యాలు భారతదేశాన్ని విడిచి వెళ్ళినా, పోర్చుగీసు సైన్యం విడిచి వెళ్ళక [[గోవా]], [[డామన్ డయ్యు]]లను తన ఆధీనంలో ఉంచుకున్నది. పోర్చుగీస్ అధికారులు చర్చలకు అంగీకరించకపోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యాన్ని పంపింది. భారత సైన్యాన్ని తట్టుకొనలేక పోర్చుగల్ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు అంగీకరించింది.
===
[[దస్త్రం:18Cav on move.jpg|thumb|right|200px|1965 యుద్ధంలో ముందుకు వెళ్తున్న భారత యుద్ధ ట్యాంకులు]]
చైనాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన భారత్ మరో యుద్ధానికి సిద్దం కాలేదు, కాశ్మీర్ ప్రజలు పాకిస్తానుకు మద్దతు ఇస్తారు అన్న అపోహలతో [[1965]]లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన సైన్యాన్ని పంపి కాశ్మీర్ను ఆక్రమించుకున్నాడు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] తర్వాత [[భారత్ పాక్ యుద్ధం 1965|ఈ యుద్ధం]]లోనే అత్యధికంగా యుద్ధ ట్యాంకులను ఉపయోగించారు. భారత ఆర్మీ హోరాహోరీగా పోరాడి అందుబాటులో ఉన్న యుద్ధం ట్యాంకులన్నీ వినియోగించి పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. భారత్ 128 ట్యాంకులను నష్టపోయింది. 150 పాక్ ట్యాంకులను ధ్వంసం చేసి 152 ట్యాంకులను చేజిక్కించుకొంది. తాష్కెంట్లో [[లాల్ బహదూర్ శాస్త్రి]] - అయూబ్ ఖాన్ల మధ్య జరిగిన సంధితో ఈ యుద్ధం ముగిసింది.
===
1971లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లో జరిగిన తిరుగుబాటుతో దాదాపు కోటి మంది శరణార్థులు భారతదేశాని రావడంతో [[భారత్ పాక్ యుద్ధం 1971|భారత్-పాక్ యుద్ధం]] మొదలయింది. తూర్పు పాకిస్తాన్కు పశ్చిమ పాకిస్తాన్ నుండి విమోచన కల్పించడం భారత్కు అన్ని విధాలా శ్రేయస్కరమయింది. తన బలగాలన్నిటినీ పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) వైపే గురి పెట్టగలిగింది. భారత సైన్యం జనరల్ అరోరా నేతృత్వంలో పాక్ సైన్యాన్ని లాహోర్ వరకు తరిమి కొట్టి 90,000 యుద్ధ ఖైదీలను పట్టుకొంది. పాక్ ఓటమిని అంగీకరించడంతో ఈ యుద్ధం ముగిసింది.
===
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల భారత్ తన సైన్యాన్ని కొన్ని హిమాలయ ప్రాంతాల్లో నుండి వెనక్కు రప్పించిన కొద్ది రోజులకు 1999లో పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపి తీవ్రవాదులతో కలసి ఆ ప్రాంతాలు ఆక్రమించుకుంది. నెమ్మదిగా కీలకమయిన ''బటాలిక్, ద్రాస్'' మరియు ''టైగర్ హిల్''లను ఆక్రమించుకోవడంతో భారత్ 2,00,000 మంది సైన్యాన్ని సిద్దం చేసింది. [[కార్గిల్ యుద్ధము|కార్గిల్ యుద్ధం]] జరుగుతున్న ప్రాంతాలకున్న పరిమితులవల్ల 30,000 మంది మాత్రమే పాల్గొన్నారు. సైన్యం అనేక కీలక పర్వతాలలో, చెక్ పోస్టుల వద్ద ఉన్న తీవ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని రెండు నెలల్లో అన్నింటినీ స్వాధీనం చేసుకుంది.
పంక్తి 47:
== గణాంకాలు ==
* రిజర్వ్ సైన్యం - 12,00,000
* ప్రధాన యుద్ధ ట్యాంకులు - 5000+
* ఫిరంగులు - 12,800
బాల్లిస్టిక్ మిస్సైళ్ళు - 100<br />▼
* యుద్ధ విమానాలు/వాహకాలు - 1130<br />
== యుద్ధ ట్యాంకులు ==
భారత సైనిక దళ ప్రధాన ఆయుధం యుద్ధ ట్యాంకు. అందులో కొన్ని:
Line 59 ⟶ 60:
=== అర్జున్ MBT ===
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో DRDO తయారు చేసిన ట్యాంకు ఇది. [[మహాభారతం]]లో వీరుడయిన [[అర్జునుడు|అర్జునుడి]] పేరు దీనికి పెట్టబడింది.
[[చెన్నై]] వద్దనున్న ఆవడిలో భారత ప్రభుతానికి చెందిన భారీ వాహనాలను నిర్మించే ఫ్యాక్టరీలో ఈ ట్యాంకుకు సంబంధించిన పరికరాలు తయారు చేస్తారు. మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న 124 ట్యాంకుల్లో ఇప్పటికే 15 ట్యాంకుల నిర్మాణం పూర్తి అయి ఆర్మీ వాటిని వినియోగిస్తున్నది. మిగిలిన 109 నాలుగేళ్ళలో ఆర్మీలో పూర్తిస్థాయిలో పాల్గొంటాయి. దీని విలువ: 14 కోట్ల రూపాయలు. బరువు: 58.5 టన్నులు. పొడవు: 10.638. సిబ్బంది: 4. వేగం: 72 కిమీ/గం
=== T-90 భీష్మ ===
అర్జున ట్యాంకుల నిర్మాణంలో జాప్యం జరగడం, నిర్మాణంలో ఉన్న T-72 ట్యాంకుల నిర్మాణానికి T-90 ట్యాంకుల నిర్మాణం ఉపయోగకరంగా ఉండడం, అప్పటికే [[పాకిస్తాన్]] దిగుమతి చేసుకుంటున్న T-80 ట్యాంకులకు సరిసమానయిన ట్యాంకులను సమకూర్చుకోవడం మొదలయిన కారణాల వల్ల 2001 [[రష్యా]] నుండి 310 ట్యాంకులను కొనుగోలు చేసారు.
[[2006]]లో మరో 1,000 ట్యాంకులను స్వదేశంలో తయారు చేయవలసినదిగా రక్షణశాఖ 10,000 కోట్ల రూపాయల ఆర్డరును ఇచ్చింది. 2 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ ట్యాంకులో నిమిషానికి 210 రౌండ్లను ప్రయోగించగల సదుపాయమున్నది. దీని బరువు: 46.5 టన్నులు. పొడవు: 9.54 మీటర్లు. సిబ్బంది: 3. వేగం: 65 కిమీ/గం
== క్షిపణులు ==
Line 76 ⟶ 73:
=== బ్రహ్మోస్ ===
ఇది భారత్-రష్యాలు సమ్యుక్తంగా నిర్మించిన క్షిపణి. భారతీయ నది అయిన [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]], [[రష్యా]] నది అయిన మొస్క్వా ల పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.
290
=== పృథ్వి ===
పృథ్వి క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడిన మొట్ట మొదటి క్షిపణి. [[1983]]లో మొదలు పెట్టిన ఈ క్షిపణి నిర్మాణం [[1988]]లో పూర్తయింది. ఇది 150-300
=== అగ్ని ===
కార్గిల్ యుద్ధం తర్వాత [[పాకిస్తాన్]]ను దృష్టిలో పెట్టుకొని కేవలం 18 నెలల్లో DRDO అగ్ని క్షిపణిని తయారు చేసింది.
ప్రస్తుతం ఇందులో మూడు రకాల క్షిపణులు ఉన్నాయి.
అగ్ని I: పొడవు - 15 మీ. రేంజ్ - 850 కిమీ. <br />▼
* అగ్ని
* అగ్ని
== బొమ్మలు ==
<gallery>
|