పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: జిల్లా అసెంభ్లీ నియోజకవర్గాల మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం,''' [[వరంగల్జనగామ జిల్లా|జనగామ]] జిల్లా లోని 123 శాసనసభ నియోజకవర్గాలలో '''పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం''' ఒకటి.
 
==పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం చరిత్ర==
శ్రీశైలం, శ్రీ కాళహస్తీకాళహస్తి, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచినపాలించిన ఏరియా త్రీల్లింగత్రిలింగ దేశం. కాలగమనంలో "తెలంగాణ"గా మారింది.[[1948]] సెప్టెంబరు 17 [[హైదరాబాద్]] ([[తెలంగాణ]]) కొత్త రాష్ట్రంగా ఏర్పుడిదిఏర్పడింది. [[1952]] రాష్ట్రంలో (MLAM.L.A) సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి.ఈ ప్రాంతం అప్పుడు [[నల్లగొండ]] జిల్లా పరిదిలో [[ఇప్పగూడెం]] నియోజకవర్గం1952-57వరకు57 వరకు (ముందు పాత), చెన్నూర్ [[1957]]-[[2004]] (తరువాత పాత, [[2009]] [[పాలకుర్తి]] నియోజకవర్గం ([[వరంగల్]] జిల్లా) సాయుదపోరాటం చేసిన [[కమ్యూనిస్ట్ పార్టీ]] పైన నిషేధం ఉంది. అప్పుడు PDF పార్టీ (పీపుల్స్ డెమెక్ట్రిట్ ప్రంట్) నుండి ఓట్లు ది: 27.03.[[1952]] MLAM.L.A గా విఠల్ రావు గెలిచారుగెలిచాడు. కోదాటి నారాయణ రావు మీద.విఠల్ రావుకు ఓట్లు15000 రాగా. నారాయణ రావునారాయణరావు కు10,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. [[1952]] ఏప్రిల్ 6 న [[హైదరాబాద్]] రాజ్యంలో [[బూర్గుల రామకృష్ణారావు]] నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది .[[వరంగల్]] జిల్లా [[1953]] అక్టోబరు 1న ఆవిర్భవించింది. [[1956]]లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
పంక్తి 12:
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
స్వర్గీయ కీ.శే. శ్రీ [[నెమురుగోమ్ముల యెతిరాజారావు]] గారు (వడ్డెకొత్తపల్లి, ([[కొడకండ్ల]]) [[1957]]లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు ఓడిపోయారు. SVKS.V.K ప్రసాద్ (ఆంధ్ర) MLA గా గెలిచారు. [[1962]]లో MLA స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు (వడ్డెకొత్తపల్లి) పై గెలిచారు..[[1962]] నుండి [[1967]] వరకు MLA గా పనిచేసారు, [[1967]] మళ్లీ ఎన్నికలు వచ్చాయి. శ్రీమతి శ్రీ [[నెమురుగోమ్ముల విమలాదేవి]] గారు. నల్ల నర్సింహులు ([[కమ్యూనిస్ట్ పార్టీ]]) ను ఓడించి [[1967]]-[[1972]] వరకు MLA గా పనిచేసారు శ్రీ [[నెమురుగోమ్ముల విమలాదేవి]] గారు.[[1972]] మళ్లీ ఎన్నికలు వచ్చాయి. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు.యెతిరాజారావు గారు [[హైకోర్టు]] వెళ్లారు.ఈ కేసును [[హైకోర్టు]] కొట్టేసింది. [[సుప్రీంకోర్టు]] వెళ్లారు, [[సుప్రీంకోర్టు]] లోఅప్పిల్ వేశారు. [[1975]]లో [[సుప్రీంకోర్టు]] మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి [[1972]] నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.[[1975]]లో చెన్నూర్ (పాత) [[పాలకుర్తి]] నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా [[కాంగ్రేస్ పార్టీ]] అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. అప్పటి నుండి [[1975]]-[[1999]] నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు.ఏకదాటిగా 6సార్లు MLA గా గెలిచారు 2 సార్లు మంత్రిగా అయ్యారు. [[నెమురుగోమ్ముల సుధాకర్ రావు]], [[పాలకుర్తి]] నియోజకవర్గం తెలుగుదేశం MLA గా,1999 - [[2004]],
 
యతిరాజారావు కుటుంబ సభ్యులు[[1962]]- [[2004]] వరకు MLAలుగా గెలిచారు.[[2004]]లో దుగ్యాల శ్రీనివాసరావు (వర్దన్నపేట నియోజకవర్గం [[నల్లబెల్లి]] గ్రామం). సుధాకర్ రావు పై శ్రీ దుగ్యాల శ్రీనివాసరావు MLA గా గెలిచారు...
శ్రీ డా: [[నెమురుగోమ్ముల సుధాకర్ రావు]] గారు [[పాలకుర్తి]] నియోజకవర్గం తెలుగుదేశం MLA గా[[1999]] - [[2004]],
 
యెతిరాజారావూ గారి కుమారుడు
MLA ఉన్నారు. యెతిరాజారావూ గారి
కుటుంబ సభ్యులు[[1962]]- [[2004]] వరకు MLAలుగా గెలిచారు .
[[2004]]లో శ్రీ దుగ్యాల శ్రీనివాసరావు గారు (వర్దన్నపేట నియోజకవర్గం [[నల్లబెల్లి]] గ్రామం).
డా: సుధాకర్ రావు పై శ్రీ దుగ్యాల శ్రీనివాసరావు గారు MLA గా గెలిచారు...
[[2009]]లో [[2014]] లో,
([[2014]] – [[2019]] పదవి కాలం) ఇప్పటి వరకు 2 సార్లు
[[ఎర్రబెల్లి దయాకర్ రావు]] గారు (వర్దన్నపేట నియోజకవర్గం [[పర్వతగిరి]] గ్రామం)
[[పాలకుర్తి]] నియోజకవర్గం MLA గా గెలిచారు.--[[వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్|నోముల ప్రభాకర్ గౌడ్]]
 
[[2009]]లో [[2014]] లో, ([[2014]] – 2019 పదవి కాలం) ఇప్పటి వరకు 2 సార్లు [[ఎర్రబెల్లి దయాకర్ రావు]] గారు (వర్దన్నపేట నియోజకవర్గం [[పర్వతగిరి]] గ్రామం) [[పాలకుర్తి]] నియోజకవర్గం MLA గా గెలిచారు.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ నుండి దుగ్యాల శ్రీనివాసరావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్.ప్రవీణ్ రావు, లోక్‌సత్తా తరఫున ఆర్.సుజాత పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
Line 75 ⟶ 66:
 
==ఇవి కూడా చూడండి==
 
* [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]]
* [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)]]
 
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]