రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Unnecessary ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Arjunaraoc (చర్చ | రచనలు) చి fixed Visual editor spam when adding links |
||
పంక్తి 43:
[[ఓరుగల్లు]] నేలిన [[కాకతీయులు|కాకతీయ]] రాజులు నిర్మించిన చారిత్రక [[దేవాలయం]] రామప్ప దేవాలయం.
'''[[రామప్ప దేవాలయము]]''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన [[వరంగల్లు]] పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో [[పాలంపేట]] అనే ఊరి దగ్గర ఉంది. దీనినే ''' రామలింగేశ్వర దేవాలయం ''' అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది [[వరంగల్లు]] జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల
పాలంపేట చారిత్రత్మాక గ్రామము [[కాకతీయులు|కాకతీయుల]] పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.<ref>{{cite web
|url=http://www.indiayogi.com/content/temples/palampet.asp|title=పాలంపేటలో ఉన్న శివాలయాలు}}</ref> కాకతీయ రాజు [[గణపతి దేవుడు]] ఈ దేవాలయంలో వేయించిన [[శిలాశాసనం]] ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
పంక్తి 50:
==చరిత్ర మరియు వర్ణన==
[[బొమ్మ:Ramappa2.jpg|thumb|right|300px|ఆలయ ప్రాంగణంలో కల ఒక మంటపం]]
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో
ఈ ఆలయము [[తూర్పు]] దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉంది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య [[స్తంభము]]లు, వాటిపై గల రాతి దూలములు [[రామాయణము|రామాయణ]], [[పురాణములు|పురాణ]], [[ఇతిహాసములు|ఇతిహాస]] గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, [[కామేశ్వరి|కామేశ్వర]], కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి.
దేవాలయము శిల్ప సంపద [[కాకతీయులు|కాకతీయ రాజుల]] నాటి శిల్ప శైలి తెలుపుతున్నది.<ref>{{cite web
|url=http://www.info4india.com/Indian-Monuments/Ramappa-Temple-Symphony-In-Stone.shtml|title=రామప్ప దేవాలయం గురించి సింఫనీ వెబ్ సైటు నుండి}}</ref> దేవాలయం అత్యంత తేలికైన [[ఇటుకలు|ఇటుకల]]తో నిర్మితమైనది. ఈ
ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న
గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు [[శివుడు|శివుని]] సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న [[నంది]] చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ
నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతిని ఈ శిల్పాల నుండి గ్రహించి కంపోజ్ చేశారు.
*శీర్షిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత [[సురవరం ప్రతాపరెడ్డి]] సంవత్సరం 1950 ప్రచురణకర్త సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి [[చిరునామా]] [[హైదరాబాదు]]
'' ఓరుగంటికి 40 మైళ్ళ దూరమున "రామప్ప గుడులు" కలవు. వాటిని క్రీ.శ. 1162 లో రుద్రసేనాని అను రెడ్డి సామంతుడు కట్టించెను. ఆ గుళ్ళలోని విగ్రహములు, స్తంభాలపై శిల్పములు, ముఖ్యముగా దేవాలయ మంటపముపై కోణములందు నాలుగుదిశలందు నిలిపిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల [[విగ్రహాలు]] అతి సుందరములు. ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకరణములు, వాటి త్రిభంగీ నాట్యభంగిమము శిల్పకారులనే మోహింపజేసినట్లున్నది. అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు తుష్టిపూర్తిగా ప్రసాధన క్రియలను సమకూర్చి అందు రెంటిని
*https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andrulasangikach025988mbp.pdf/63&action=edit
|