కోటిపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
'''కోటిపల్లి రైల్వే స్టేషను ''' (స్టేషన్ కోడ్: KPLH), [[భారతదేశం]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో ఉంది, [[తూర్పు గోదావరి జిల్లా]] లో కోటిపల్లికి సేవలు అందిస్తుంది.
==భౌగోళికం==
కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద కొనసీమ ప్రాంతంలోని అంచులలో ఉంది. <ref>{{cite web| url = http://www.aptourism.in/index.php/k2-separator/k2/item/62-konaseema#.UQdWFfIkPCA|title = Konaseema| publisher= Andhra Pradesh Tourism| accessdate = 25 January 2013}}</ref>
 
==చరిత్ర==
కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు. తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబర్ 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే.