కోటిపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==ప్రాజెక్టు బ్యాలెన్స్==
కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్)గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి మరియు ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు),రెండవది బోడసకుర్రు మరియు పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన,
 
== ఇవి కూడా చూడండి==