కోటిపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==ప్రాజెక్టు బ్యాలెన్స్==
కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్)గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి మరియు ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు),రెండవది బోడసకుర్రు మరియు పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన, మరియు మూడవది నర్సాపూరం మరియు సఖినేటిపల్లి మధ్య వశిష్ట అంతటా నిర్మించాల్సి ఉంది. <ref name=kotipalli3>{{cite web| url = http://www.hindu.com/2009/05/04/stories/2009050453150300.htm |title = Kotipalli-Narsapur railway line a myth or a reality|last=Bhaskar|first=B.V.S.| publisher= The Hindu, 4 May 2009| accessdate = 25 January 2013}}</ref><ref name=kotipalli4>{{cite web| url = http://www.wattman.net/india/kotipalli/kotipalli0.html |title = The Railway that never was:Narsapur-Kakinada| accessdate = 25 January 2013}}</ref>భారతదేశంలో నిధుల కోసం పరిమిత వనరుల ఉన్న సందర్భంలో, ఇది ఒక భారీమొత్తంలోని పని మరియు నిధులు అతి కొద్దిగా మాత్రమే వస్తున్నాయి,.
ఉదాహరణకు 110 ఎకరాల భూమిని సముకూర్చుకొనుటకు రూ.2 కోట్లు ఖర్చు చేశారు.
 
== ఇవి కూడా చూడండి==