మర్రి చెన్నారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| source =
}}
'''మర్రి చెన్నారెడ్డి''' ([[జనవరి 13]], [[1919]] - [[డిసెంబర్ 2]], [[1996]]) రెండు పర్యాయాలు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రి మరియు భారత జాతీయ [[కాంగ్రేసు పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు. ఈయనఇతను [[ఉత్తర ప్రదేశ్]], [[పంజాబ్]], [[రాజస్థాన్]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.
 
== జననం ==
చెన్నారెడ్డి [[జనవరి 13]], [[1919]] న ప్రస్తుత [[వికారాబాదు జిల్లా]], వికారాబాదు తాలూకాలోని [[సిర్‌పుర]] గ్రామములో జన్మించాడు. [[పెద్దమంగళారం]]లో అని మరికొందరి కథనం. ఈయనఇతని తండ్రి మర్రి లక్ష్మారెడ్డి. ఈయనచెన్నారెడ్డి 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి, మరియువిద్యార్థి విద్యార్థికాంగ్రెసునుకాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత మరియు, సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు. ఈయనఇతను ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు. 1942లో [[ఆంధ్ర మహాసభ (తెలంగాణ)|ఆంధ్ర మహాసభ]] ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/మర్రి_చెన్నారెడ్డి" నుండి వెలికితీశారు