కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

rv
tea
పంక్తి 29:
footnotes = |
}}
 
'''[[కాకినాడ]]''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. [[న్యూయార్క్]] నగరము మాదిరిగా [[వీధులు]] రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ [[మద్రాసు]] గానూ, [[చమురు]] అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ [[ముంబయి]] గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందినది. [[ఆంధ్రప్రదేశ్]] పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి [[కాకినాడ]]<nowiki/>ని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో [[కృష్ణా గోదావరి బేసిన్‌|కె.జి బేసిన్]] రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంది.
 
==కాకినాడ పేరు వెనుక ఇతిహాసం==
[[File:Kakinada written in telugu 2013-12-31 13-26.jpg|thumb|250px|'''కాకినాడ''']]
కాకినాడ అనే పేరు వెనుక అనేక కథలు ఉన్నాయి.
* బిటీష్‌ వాళ్ళు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజులలో ఇక్కడ పండే [[పంట]]<nowiki/>ల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి చేరవేసేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం గాలిస్తూండగా ఈ ప్రాంతం వారి దృష్టిలోకి వచ్చింది. సర్వే అధికారులు, పై అధికారులకు రిపోర్టు పంపిస్తూ ` ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ’ అంటూ పేర్కొన్నారట! కాలక్రమంలో ‘కాకివాడ’గా, ‘కాకినాడ’గా మారిపోయింది!
* కాకినాడ పేరు మొదట '''కాకి నందివాడ''' అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది.
* త్రేతాయుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు [[రాముడు]] అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.
* ఇక్కడకి మొదట [[డచ్]] వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత [[ఆంగ్లేయులు]] వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత [[కెనడా|కెనడియన్‌]] బాప్తిస్టు [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.
* బ్రిటీషువారి కాలంలో కాకెనాడ /కోకనాడ (Cocanada) గా పిలువబడి, [[స్వతంత్రం|స్వాతంత్ర్యం]] వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు [[బ్రిటిషు]] వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ- కోకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జె ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.
* ఈ ప్రాంతం చెఱువులు ఎక్కువగా ఉండి, అవి ఎర్రకలువ (కోకనదము) లతో నిండి ఉండేవని చరిత్ర చెబుతోంది.
* బిటీష్‌ వాళ్ళు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజులలో ఇక్కడ పండే [[పంట]]<nowiki/>ల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి చేరవేసేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం గాలిస్తూండగా ఈ ప్రాంతం వారి దృష్టిలోకి వచ్చింది. సర్వే అధికారులు, పై అధికారులకు రిపోర్టు పంపిస్తూ ` ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ’ అంటూ పేర్కొన్నారట! కాలక్రమంలో ‘కాకివాడ’గా, ‘కాకినాడ’గా మారిపోయింది!
 
==నైసర్గిక స్వరూపము==
[[File:Satellite kkd.jpg|thumb|ఉపగ్రహ చాయాచిత్రంలో హోప్ ఐలాండ్ మరియు కాకినాడ]]
Line 48 ⟶ 40:
స్థూలంగా, నగరం రెండు ప్రాంతాలుగా ఉంటుంది. దక్షీణ ప్రాంతమైన [[జగన్నాధపురాన్ని]], మిగిలిన నగరాన్ని విడదీస్తూ బకింగ్ హాం కాలువ ఉంటుంది. స్థానికంగా, దీనిని ఉప్పుటేరుగా పిలుస్తారు. డచ్ కోరమాండల్ వారి వలసల కాలంలో, [[జగన్నాధపురం]], [[డచ్]] ఈస్టిండియా కంపెనీకి చెందిన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 1734 సం. నుండి 1834 సం. వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.
 
ఉత్తర ప్రాంతం అయిన కాకినాడ, శివారు గ్రామాలు ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉత్తరం నుండి దక్షిణం వఱకూ ఉన్న పారిశ్రామిక గొలుసు, నగరం యొక్క తూర్పు ప్రాంతాన్ని సముద్రతీరం నుండి వేరుచేస్తోంది. కాకినాడకి అగ్నేయంగా కాకినాడ అఖాతం ఉంది. ఈ ప్రాంతంలోని మడ [[అడవులు]], [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇదే ప్రాంతం [[కోరింగ వన్యప్రాణి అభయారణ్యం|కోరింగ అభయారణ్యానికి]] నెలవు. [[గోదావరి]]కి పాయలలో ఒకటైన 'గౌతమి', కాకినాడకి దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.
 
===హోప్ ఐలాండ్===
కాకినాడ తీర ప్రాంతం అంతా '''[[హోప్ ఐలాండ్]]''' (హోప్ ద్వీపం) ([http://wikimapia.org/#lat=16.971139&lon=82.346478&z=13&l=0&m=a&v=2 వికీమాపియాలో హోప్ ఐలాండ్]) చేత పరిరక్షింపబడుతున్నది. [[సముద్రం|సముద్రపు]] ([[బంగాళా ఖాతము]]) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ [[హోప్ ఐలాండ్]] తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ [[హోప్ ఐలాండ్]] వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి.
మహాలక్ష్మీ పర్యాటకం, [[చొల్లంగిపేట]] వారి హోప్ ఐలాండ్ విహార యాత్ర మట్లపాలెంలో ఉంది.
 
{{Geographic location
|Northwest = [[వరంగల్]], [[కరీంనగర్]], [[పూణే]], [[ముంబయి]]
Line 75 ⟶ 62:
*[[విజయవాడ]] 223
*[[విశాఖపట్నం]] 162
 
==వాతావరణం==
==పట్టణ చరిత్ర==
[[File:Gandhi statue at Kakinada 01.JPG|thumb|గాంధీనగర్ ఉద్యానవనంలో జాతిపిత విగ్రహం]]
ఇది రాష్ట్రములోని ప్రధానమైన ఓడరేవులలో ఒకటి. రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్‌ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్‌ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.
 
భారతదేశంలో వాసయోగ్యమైన బహుకొద్ది నగరాలలో కాకినాడ ఒకటిగా ఉండేది. తిన్నటి విశాలమైన [[వీధులు]], విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి [[గ్రంథాలయాలు]], కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దరిదాపు 1900 సంవత్సరం నుండి ఉన్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం కాకినాడ జనాభా 48000. మద్రాసు రాష్ట్రంలోని అచ్చతెలుగు ప్రాంతాలలో అతి పెద్ద నగరం ఇదే. ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, [[పరిశ్రమలు]], వ్యాపార సంస్థలు కూడా రావటంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.
 
ప్రశాంతమయిన పరిసరాలు కలిగి ఉండడము చేత రాష్ట్రం నలు మూలల నుంచి రిటైర్డ్ ఉద్యొగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు. అందుకే ఈ నగరాన్ని "పెన్షనర్స్ ప్యారడైజ్" అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది.అడ్డు ఆపు లేని నగరీకరణం వలన [[పర్యావరణము|పర్యావరణం]] పైన విపరీతమైన భారం కలిగి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో పరిస్థితి భరించలేని రీతిలో ఉంది. చెట్లు విపరీతంగా నరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.
 
===కొన్ని ముఖ్య సంఘటనలు===
 
| url = http://booksooks.google.co.in/books?id=CZEIAAAAQAAJ&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=false
* 19వ శతాబ్దంలో కాటన్ ఆనకట్ట పూర్తయ్యి [[ధవళేశ్వరం]] – కాకినాడ కాలువ ([[బకింగ్‌హాం కాలువ|బకింగ్ హామ్ కాలువ]]) వినియోగంలోకి వచ్చిన తర్వాత, కాకినాడ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 1881నాటికి 17వేలుగా ఉన్న పట్టణ జనాభా, 1901 నాటికి 48వేలకి చేరి, సర్కారు జిల్లాల్లో అతిపెద్ద నగరంగా ఏర్పడి, [[చెన్నై|మద్రాసు]] – [[కలకత్తా]] మధ్యలో అత్యంత భద్రమైన, అత్యుత్తమైన ఓడరేవు (Safest and Best Port) గా, రెండవ మద్రాసుగా పేర్కొనబడింది. నిజాం ఏలుబడిలోని బీరార్ ప్రాంతంనుండి, గోదావరి నదిమీద, భద్రాచలం మీదుగా, కాకినాడ ఓడరేవుకి జలరవాణా అధికమయ్యింది. ఒకానొక స్థాయిలో, కాకినాడ రాజధానిగా సర్కారు జిల్లాలని మద్రాసు ప్రెసిడెన్సీనుండి వేరుచేసి, మఱో ప్రెసిడెన్సీగా ఏర్పాటుచేసే ప్రతిపాదనలు కూడా బ్రిటీషువారు చేసుకున్నారు. (ఆ కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.) <ref>{{cite web
| url = http://books.google.co.in/books?id=CZEIAAAAQAAJ&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=false
| title = Descriptive and Historical Account of the Godavery District in The Presidency of Madras, By Henry Morris
| publisher =
Line 99 ⟶ 75:
| accessdate = 2014-05-10
}}</ref>
| url = http://www.thehindundu.com/news/cities/chennai/october-69-years-ago-when-madras-was-bombed/article3956159.ece
*అవే సభలకు, [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] వాలంటీరుగా పనిచేస్తూ, వద్ద టిక్కెట్ లేని కారణము చేత నెహ్రూను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను మహాత్ముని, [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రశంసలను పొందింది.
* అప్పటి డి.ఎస్.పి, ముస్తఫా ఆలీ ఖాన్ ని హతమార్చడానికై, 1933 ఏప్రిల్ 6 న, ఏప్రిల్ 14 లలో [[ప్రతివాది భయంకర వెంకటాచారి]] కొన్ని విఫలయత్నాల అనంతరం, ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మరో ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నం కూడా విఫలమయ్యింది కానీ, [[ప్రతివాది భయంకర వెంకటాచారి]], కామేశ్వర శాస్త్రి మరియు ఇతర విప్లవకారుల కుట్ర బయటపడింది. ఈ సంఘటన కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధమైంది. (క్రీ.శ 1931 మార్చి 30న జరిగిన వాడపల్లి కాల్పుల ఘటన, 1932 జనవరి 19న [[సీతానగరం]] ఆశ్రమ ఘటన లకు ముస్తఫా అలీ ఖాన్ బాధ్యుడని అప్పటి విప్లవకారులు భావించారు) . చాలా కాలం అనంతరం, సెప్టెంబరు 11 న [[ప్రతివాది భయంకర వెంకటాచారి]]ని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.
* రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు<ref>{{cite web
| url = http://www.thehindu.com/news/cities/chennai/october-69-years-ago-when-madras-was-bombed/article3956159.ece
| title = October, 69 years ago, when Madras was bombed
| publisher = The hindu
Line 279 ⟶ 252:
* [[సర్కార్ పబ్లిక్ స్కూల్]]
 
== ప్రత్యేకతలు==
కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి., కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది [[తుని]] తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ.
అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల ప్రశస్తి ఉంది.
ఆసియాలో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ ఉంది.
 
కాకినాడలో వున్న ప్రఖ్యాత మెక్లారెన్ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర గలది.
 
==నగరం లో షాపింగ్==
Line 299 ⟶ 266:
| title = Early Telugu inscription found
| publisher = The hindu
* మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామి దేవాలయం (రావణబ్రహ్మబ్రహ్మ గుడి), ఉప్పాడ, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణునికి పుజాభిషేకాలు జరిగే ఏకైక ఆలయం.
| accessdate = 2014-05-10
}}</ref>. [[సామర్లకోట]]లోనే, మాండవ్య మహర్షి ప్రతిష్ఠించిన మాండవ్య నారాయణ స్వామికి చోళరాజైన 2వ పులకేశి మునిమనుమడైన విజయాదిత్యుడు క్రీ||శ||655 నం||లో ఆలయాన్ని నిర్మించాడని చారిత్రకగాధ. ఆలయ స్తంభాలపై [[ప్రాకృతం|ప్రాకృత భాష]]లో అనేక శిలాశాసనాలు కనిపిస్తాయి. అలనాటి శిల్పులు కళావైభవానికి, యాంత్రిక ప్రతిభకు, వాస్తు విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఉత్తరాయణం - దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీ నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.
 
[[బిక్కవోలు]] గ్రామంలోని దేవాలయల్లో కూడా ప్రాచీన శాసనాలు, చాళుక్యుల కాలంనాటి శిలావిన్యాసాలను చూడవచ్చు. వీటిల్లో తూర్పు చాళుక్యుల కాలంనాటి, వినాయకుని 11 అడుగుల ఏకశిలావిగ్రహం, గోలింగేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం, శ్రీ చంద్రశేఖరస్వామి దేవాలయం ముఖ్యమైనవి. సర్పవరంలోని భావనారాయణస్వామి దేవస్థానంలోనూ, పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం, కుంతీ మాధవస్వామి దేవస్థానంలోనూ, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవస్థానంలోనూ కూడా ప్రాచీన శిలా శాసనాలను చూడవచ్చు.
 
చూడదగిన ప్రదేశాలు
* ఉప్పాడ బీచ్ (కాకినాడ నుండి 7 కి.మీ )
* హోప్ ఐలాండ్
* భావనారాయణస్వామి దేవస్థానం, సర్పవరం, కాకినాడ
* మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామి దేవాలయం (రావణబ్రహ్మ గుడి), ఉప్పాడ, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణునికి పుజాభిషేకాలు జరిగే ఏకైక ఆలయం.
* అవతార్ మెహెర్ బాబా సెంటర్, రామారావు పేట, కాకినాడ
* కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానం, [[సామర్లకోట]]: పంచారామ క్షేత్రాలలో ఒకటి. (కాకినాడ నుండి 12 కి.మీ)
Line 345 ⟶ 303:
*[[కాళ్ళకూరి నారాయణరావు]]
*[[తల్లాప్రగడ సుబ్బారావు]]
*[[కంచర్ల సుగుణమణి]]
*[[మాకినీడి సూర్య భాస్కర్]]
*
*
*
*
*
*
*[[ఎనుముల సావిత్రీదేవి]]
*[[అర్జా జనార్ధనరావు]]
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు