ఆదిరాజు వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

అనవసరమైన లింకులను, తప్పుడు లింకులనూ తొలగించాను
పంక్తి 24:
 
== జననం - విద్యాభ్యాసం ==
ఇతను [[1890]] [[నవంబరు 16]]న [[ఖమ్మం జిల్లా]], [[మధిర]] మండలం, [[దెందుకూరు]] గ్రామంలో ఒక [[బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి లింగయ్య మరణించాడు. తల్లి వెంకమాంబ ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన [[రావిచెట్టు రంగారావు]] ను ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలనుండి విద్యనభ్యసించి, [[రావిచెట్టు రంగారావు]] ఇంట్లో నెలకొల్పిన [[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం]] గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా [[ఆదిరాజు వీరభద్రరావు]] నియమితులైనాడు.<ref>చరితార్థులు మన పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, 2012 ప్రచురణ, పేజీ 64</ref>
 
== రచనా ప్రస్థానం ==
1908లో [[కొమర్రాజు లక్ష్మణరావు]] యొక్క విజ్ఞాన చంద్రికా మండలి [[హైదరాబాదు]] నుండి [[మద్రాసు]]కు తరలి వెళ్ళవలసి వచ్చిన తరుణంలో, లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు కూడా మండలిలో పనిచేయటానికి మద్రాసు వెళ్ళాడు. మండలిలో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ [[రచయితలు]], [[కవులు]], పండితులు మరియు పరిశోధకులతో పరిచయం ఏర్పడింది. లక్ష్మణరావుచే ప్రభావితుడై, ఆయన మార్గదర్శకత్వంలో చక్కని పరిశోధకునిగాను, బాధ్యతాయుత [[రచయిత]]<nowiki/>గానురచయితగాను శిక్షణ పొందాడు. 1914లో [[హైదరాబాదు]]<nowiki/>కు తిరిగివచ్చి మహబూబ్ కళాశాలలో [[తెలుగు]] ఆచార్యునిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత ఛాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలోనూ, [[నారాయణగూడెం|నారాయణగూడ]]<nowiki/>లోని బాలికోన్నత [[పాఠశాల]]<nowiki/>లోనూపాఠశాలలోనూ [[తెలుగు]] పండితునిగా పనిచేశాడు. [[మర్రి చెన్నారెడ్డి]] ఇతని శిష్యులలో ప్రముఖుడు.<ref>[http://www.vepachedu.org/adiraju.html వేపచేదు.ఆర్గ్‌లో ఆదిరాజు వీరభద్రరావుపై వ్యాసం]</ref>
 
 
 
1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశాడు. ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి "తెలంగాణ శాసనాలు" పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. [[కాకతీయ రాజ్యం|కాకతీయ రాజ్య]] పతనానంతరం [[ఓరుగల్లు]]<nowiki/>ను ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించాడు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, [[''భాగ్యనగరం]]'' గ్రంథాలను కూడా రచించాడు.
 
1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశాడు. ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి "తెలంగాణ శాసనాలు" పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. [[కాకతీయ రాజ్యం|కాకతీయ రాజ్య]] పతనానంతరం [[ఓరుగల్లు]]<nowiki/>ను ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించాడు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, [[భాగ్యనగరం]] గ్రంథాలను కూడా రచించాడు.
 
==సారస్వత, గ్రంథాలయ సేవ==
ఇతడు [[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం]]లోనిలయంలో [[లైబ్రేరియన్‌]]గాలైబ్రేరియన్‌గా, [[కార్యదర్శి]]గాకార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశాడు. విజ్ఞానచంద్రిగా గ్రంథమాల కార్యాలయ ప్రముఖుడిగా, ఆంధ్ర జనసంఘ కార్యవర్గ సభ్యుడిగా, లక్ష్మణరాయ పరిశోధకమండలి కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వతపరిషత్తు స్థాపక సభ్యుడిగా, ఆంధ్ర చంద్రికా గ్రంథమాల ప్రధాన సంపాదకుడిగా, విజ్ఞానవర్ధినీ పరిషత్తు సభ్యుడిగా, సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ ప్రధాన సంగ్రాహకుడిగా, [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] విశిష్ట సభ్యునిగా ఇతడు తన సేవలను అందించాడు.
 
అలనాటి దక్కన్ [[రేడియో]]<nowiki/>లోరేడియోలో [[తెలుగు]]<nowiki/>లోతెలుగులో మొట్టమొదటి ప్రసంగం చేసిన ఘనత ఇతనికే దక్కింది.
 
అలనాటి దక్కన్ [[రేడియో]]<nowiki/>లో [[తెలుగు]]<nowiki/>లో మొట్టమొదటి ప్రసంగం చేసిన ఘనత ఇతనికే దక్కింది.
 
== మరణం ==
Line 42 ⟶ 46:
* [https://archive.org/details/in.ernet.dli.2015.333321 ఆర్కీవులో జీవిత చరితావళి పూర్తి పుస్తకం.]
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
{{Authority control}}