ఆదిరాజు వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
అనవసరమైన లింకులను, తప్పుడు లింకులనూ తొలగించాను |
||
పంక్తి 24:
== జననం - విద్యాభ్యాసం ==
ఇతను [[1890]] [[నవంబరు 16]]న [[ఖమ్మం జిల్లా]], [[మధిర]] మండలం, [[దెందుకూరు]] గ్రామంలో ఒక [[బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి లింగయ్య మరణించాడు. తల్లి వెంకమాంబ ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన [[రావిచెట్టు రంగారావు]] ను ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు చాదర్ఘాట్ ఉన్నత పాఠశాలనుండి విద్యనభ్యసించి,
== రచనా ప్రస్థానం ==
1908లో [[కొమర్రాజు లక్ష్మణరావు]] యొక్క విజ్ఞాన చంద్రికా మండలి [[హైదరాబాదు]] నుండి [[మద్రాసు]]కు తరలి వెళ్ళవలసి వచ్చిన తరుణంలో, లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు కూడా మండలిలో పనిచేయటానికి మద్రాసు వెళ్ళాడు. మండలిలో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ
1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశాడు. ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి "తెలంగాణ శాసనాలు" పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. [[కాకతీయ రాజ్యం|కాకతీయ రాజ్య]] పతనానంతరం [[ఓరుగల్లు]]<nowiki/>ను ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించాడు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను,
▲1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశాడు. ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి "తెలంగాణ శాసనాలు" పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. [[కాకతీయ రాజ్యం|కాకతీయ రాజ్య]] పతనానంతరం [[ఓరుగల్లు]]<nowiki/>ను ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించాడు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, [[భాగ్యనగరం]] గ్రంథాలను కూడా రచించాడు.
==సారస్వత, గ్రంథాలయ సేవ==
ఇతడు
అలనాటి దక్కన్
▲అలనాటి దక్కన్ [[రేడియో]]<nowiki/>లో [[తెలుగు]]<nowiki/>లో మొట్టమొదటి ప్రసంగం చేసిన ఘనత ఇతనికే దక్కింది.
== మరణం ==
Line 42 ⟶ 46:
* [https://archive.org/details/in.ernet.dli.2015.333321 ఆర్కీవులో జీవిత చరితావళి పూర్తి పుస్తకం.]
{{మూలాలజాబితా}}
{{Authority control}}
|