లతాలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+నోటబిలిటీ మూస |
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
తెలుగు రంగస్థల పద్యకళాకారిణి. [[చింతామణి]] పాత్రధారిణిగా పేరుగాంచారు. [[సుబ్బిశెట్టి]] ఫేం [[వి.వి.స్వామి]] అర్ధాంగి.అద్భుతమైన కంఠస్వరంతో వేలాది ప్రదర్శనలిచ్చారు.నరసరావుపేటలో 2003 లో చనిపోయారు.
"రక్తమాంస పురీష మూత్రముల పాత్ర
మేలిమి పసిండి బొమ్మంచు మెరుపటంచు
అబ్జులగువారు మోహాందులగుచు తలతురు
అంతియే కాక సౌందర్యమనగ గలదే?"
ఈపద్యం చింతామణి స్టేజిడ్రామాలోది.లతాలక్ష్మి గారు అద్భుతంగా పాడారు.
ఈమె పాటలు,పద్యాలు 1970-90 లలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి.గ్రామాలలో కాఫీ హోటళ్ళలో ఈమె గ్రామఫోను రికార్డులు ,కేసెట్లు సంగీత ప్రియులను అలరించేవి.
==వినండి ==
|