రావెళ్ళ నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

చి Lillinan1, పేజీ రావిళ్ల నాయకులు ను రావెళ్ళ కమ్మ నాయకులు కు తరలించారు: వీరు కమ్మ కులస్తులమని శాసనాలలో చెప్పుకున్నారు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{వికీకరణ}}
'''రావిళ్లరావెళ్ళ కమ్మ నాయకులు''' రాయ వెల్లూరు, ఉదయగిరి రాజధానిగా పాలించిన విజయనగర సామంతరాజులు.<ref>కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్లు, గుంటూరు, 2006</ref><ref>Nellore Inscriptions, No. 6</ref>.
 
[[File:Udayagiri Fort (40).jpg|thumb|right|ఉదయగిరి కోట]]
 
[[కాకతీయముసునూరి సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పాలకులైన ముసునూరికమ్మ నాయకుల పతనం తరువాత వీరందరు [[విజయనగరము]] తరలిపోయిరి. [[విజయనగరము]]<nowiki/>నకు వలస పోయిన పిమ్మట రావిళ్ల వంశీకులు సాళువ, తుళువ మరియు అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో [[శ్రీశైలము]]ను మరియు దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి. రావిళ్ల వారి ప్రస్తావన తొలుత 1257 లో మూడవ రాజరాజు పాలనలో కానవచ్చును. చలమర్తిగండ అను వీరి [[బిరుదు]]<nowiki/>ని బట్టి వీరు దుర్జయ వంశమునకు వల్లుట్ల గోత్రమునకు చెందినవారని విశదమగుచున్నది. రావిళ్ల వారి వంశ ప్రశస్తి, యుద్ధకౌశలము రత్నాకరము గోపాలకవి విరచితమగు సౌగంధికాప్రసవాపహరణము అను పద్యకావ్యములో పలువిధముల పొగడబడినవి.
 
==మల్ల నాయుడు==
"https://te.wikipedia.org/wiki/రావెళ్ళ_నాయకులు" నుండి వెలికితీశారు