కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 131:
{{వ్యాఖ్య|'''మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ <br /> పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయత: శుచి:'''<br /><br /> }}
 
ఈ మంత్రాన్ని పఠిస్తూ.. సరస్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. సరస్వతీదేవి ప్రతిమ ముందు పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు ఉంచి షోడవోపచారాలతో మాతను పూజించాలి. తల్లికి తెల్లని పూలు, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, తెలుపు వస్త్రాలతో అమ్మవారిని పూజించాలి. అందుకే అక్షరాభ్యాసం చేయించుకొనే చిన్నారులకు పలక, బలపం, సరస్వతి అమ్మవారి రూపు, కంకణములు, ప్రసాదం పంపిణీ చేసి పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దిస్తారు. ఈ సందర్భంగా గణపతి పూజ, మేథా దక్షణామూర్తి, సరస్వతి పూజలు, గణపతి హోమం, మేథా దక్షణామూర్తి హోమం జరిపి, అక్షరాభ్యాసం చేయించే పిల్లవాడిని తండ్రి తొడమీద కూర్చోబెట్టుకుని '''‘ఓం నమః శివాయః సిద్ధం నమః’''' అనే అక్షరాలను కుమారుడుచేత రాయిస్తాడు. సరస్వతీదేవి ఎలా వీణ పట్టుకుంటుందో దక్షిణామూర్తి కూడా అలా వీణ పట్టుకుని ఉంటాడు. సమస్త విద్యలకు అధిదేవత పరమశివుడు. అందుకే శివుడు తెలుపు, సరస్వతీదేవి కూడా తెలుపు. ఇద్దరూ జ్ఞాన ప్రదాతలే. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి '''‘నమశ్శివాయ’''' అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం. రాష్ట్ర విభజన అనంతరం బాసర తరహాలో కోటప్పకొండను అక్షరాభ్యాస కేంద్రంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రకటించారు.
 
=='''ప్రభల ఉత్సవ సంబరాలు'''==
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు