కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ట్యాగు: రద్దుచెయ్యి |
||
పంక్తి 83:
'''కాకతీయులు''' ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలను క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము<ref>Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London</ref>. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటుల]] సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన [[కాకతీయులు]] ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు <ref>కాకతీయులు; Sastry, P.V. Parabrahma, The Kakatiyas of Warangal, 1978, Government of Andhra Pradesh, Hyderabad</ref>. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే<ref>Durga Prasad G, History of the Andhras up to 1565 A. D., 1988, P. G. Publishers, Guntur</ref>.
వీరి రాజధాని [[ఓరుగల్లు]] (నేటి వరంగల్లు).
|