గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:పంచాయతీ రాజ్ తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
పూర్వం ఆంధ్రప్రాంతంలో [[కరణం]] [[మునసబు]] మరియు తెలంగాణ ప్రాంతంలో [[పటేల్]] [[పట్వారీ]]లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. [[1985]]లో ఈ విధానాన్ని తొలగించి గ్రామ సహాయకులను నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి ([[వి.ఏ.వో]] ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. [[గ్రామ పంచాయితీ]]ల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో (జి.ఓ.యం.యస్. నెం.1059 రెవెన్యూ (గ్రామ పరిపాలన) శాఖ తేది .31.07.2007కు అనుబంధం) [[2007]] ఆగష్టు నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది.వీరు [[తహసీల్దారు]] (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు.
==అధికారుల కేటాయింపు, నియమించు విధానం==
2001 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 28,123 రెవెన్యూ [[గ్రామాలు]] ఉన్నాయి.అందులో 26,613 నివాసిత గ్రామాలు 1,510 నివాసాలు లేని గ్రామాలు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో -------- రెవెన్యూ గ్రామాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో --------- రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21,809 [[గ్రామ
==గ్రామ రెవిన్యూ అధికారి విధులు==
|