కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 71:
'''సోపాన (మెట్ల) మార్గాలు:'''
 
చేదుకో కోటయ్య.. మమ్మాదుకోవయ్యా!...... అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలంమహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందు కూడాలేనంతగా భక్తజనంతో నిండిపోతుంది. సౌకర్యాల విషయంలో ఒకప్పటికంటే ఇప్పటి పరిస్థితి బావుంది. కొండ మీదకు పోవడానికి నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవచ్చు. పాప వినాశన స్వామిగుడీ పడమరగా ఉన్న నిటారుగా ఉండే సోపాన (మెట్ల) దారిలో పైకి ఎక్కి యాత్రికులు ఆలయానికి చేరుకుంటారు. ఇదే ఏనుగుల బాట లేక ఎల్లమంద సోపానం. దీనిని శ్రీ మల్రాజు నరసింహరాయణి నిర్మింపజేశారు. మొత్తం విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. ఆ నాటి ఆంద్ర ప్రదేశ్ హోం శాఖామంత్రి శ్రీ కోడెల శివ ప్రసాద రావు భక్తుల అభ్యర్ధన మేరకు ఘాటు రోడ్డును నిర్మించటానికి పూనుకొని, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. టి. రామారావు తో శంకుస్థాపన చేయించి, మూడు కోట్ల రూపాయలతో నిర్మింపజేసి 10-2-1999 న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు తో ఆవిష్కరింప జేశారు.
 
=='''ఆలయ పునర్నిర్మాణం'''==
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు