జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
1975లో విధించిన [[అత్యవసర స్థితి]] తరువాత విపక్ష పార్టీలన్నీ ఒకే పార్టీగా అవతరించాలని నిర్ణయించాయి. అలా ఏర్పడినదే జనతా పార్టీ. ఇందులో [[భారతీయ జనసంఘ్]], సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్ (ఓ) ముఖ్య పార్టీలు. ఈ పార్టీకి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు [[జయప్రకాష్ నారాయణ]] నేతృత్వం వహించారు. 1977లో జరిగిన [[లోక్‌సభ]] ఎన్నికల్లో [[ఇందిరా గాంధీ]] నేతృత్వంలోని [[కాంగ్రెస్ పార్టీ]]ని ఓడించి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది జనతాపార్టీ. అప్పుడు [[మొరార్జీ దేశాయ్]] దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర [[ప్రధానమంత్రి]] అయ్యారు.
 
ఆ తరువాత రెండేళ్ళకు అంతర్గత కలహాలతో జనతా ప్రభుత్వం కూలిపోయింది. జనతా పార్టీలో చీలికలు వచ్చి [[భారతీయ జనతా పార్టీ]], [[జనతా దళ్]] వంటి పార్టీలు పుట్టాయి. తరువాత 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి [[ఇందిరాగాంధీ]] నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/జనతా_పార్టీ" నుండి వెలికితీశారు