ఆరుట్ల కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

నాఖ్సద.బ్జ్స్వ్బ్స్వ్జ్ద్జ్ద్జ్బ్ద్దునెఫ్హ్హ్హ్వ్బ్ంవ్హ్ద్వ్ద్వ్హ్గ్ఫ్ద్గ్ంహ్జ్గ్వ్ఘ్ద్గ్య్జ్బ్గ్స్జ్స్ల్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
| image = Arutla Kamaladevi.png
| caption =
| birth_date = 19201921
 
| birth_place = మంతపురి
| residence =
Line 21 ⟶ 22:
| year = |
}}
'''ఆరుట్ల కమలాదేవి''' నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు.
 
==life time period==
ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో [[నల్గొండ జిల్లా]] [[మంతపురి]] గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు [[ఆరుట్ల రామచంద్రారెడ్డి]]తో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది.<ref>స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు, ప్రచురణ 2010, పేజీ 209</ref> వివాహం అనంతరం [[హైదరాబాదు]]లోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించడమే కాకుండా ఉద్యమాలలొ కూడా భర్తతో పాటు పాల్గొంది. [[ఆంధ్రమహాసభ]]లకు కూడా హాజరై ఉత్తేజాన్ని పొందింది. నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి జైలుకు వెళ్ళిది. 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది.<ref>[[నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర]], సీహె ఆచార్య, కాటం రమేష్,2001 ప్రచురణ</ref> 1952 ఎన్నికలలో [[భువనగిరి]] నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు|ఆంధ్రప్రదేశ్ శాసనసభకు]] ఎనికైనది. శాసనసభలో [[కమ్యూనిస్టు]] పార్టీ ఉప నాయకురాలిగా, [[పుచ్చలపల్లి సుందరయ్య]] చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది.
"https://te.wikipedia.org/wiki/ఆరుట్ల_కమలాదేవి" నుండి వెలికితీశారు