కంకంటి పాపరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
| weight =
}}
'''[[కంకంటి పాపరాజు]]''' 18 వ శతాబ్దికి చెందిన ఉత్తమ [[కవి]]. ఇతను [[నెల్లూరు]] మండలం వాడు. ఆరువేల నియోగ బ్రాహ్మణులలో శ్రీవత్స గోత్రానికి చెందినవాడు.ఆపస్తంబ సూత్రుడు. తండ్రి అప్పయామాత్యుడు. తల్లి నరసాంబ<ref>[[ఆంధ్ర కవుల చరిత్రము]] - [[కందుకూరి వీరేశలింగం]] - మూడవ భాగము పుటలు 102-104</ref>. మదన గోపాల స్వామి భక్తుడు. చతుర్విధ కవితా నిపుణుడు. గణిత శాస్త్ర రత్నాకరుడు. [[చేమకూర వెంకటకవి]] తర్వాత మంచికవిగా పేర్కొనవలసినవాడు పాపరాజు మాత్రమే. పాపరాజు [[విష్ణుమాయావిలాసం]] అనే యక్షగానం రచించాడు. [[ఉత్తర రామాయణం]] అనే ఉత్తమ గ్రంథాన్ని చంపూకావ్యంగా రచించి కవిగా ప్రసిద్దికెక్కాడు. అంతే కాకుండా ఇతడు తన రెండు గ్రంథాలను తన ఇష్ట దైవమైన నందగోపాలస్వామికి [[అంకితం]] ఇచ్చాడు. ఇతడు ప్రళయకావేరి పట్టణములో అమీనుగా లౌక్యాధికారమును కలిగి ఉండెడివాడు. ఇతని తమ్ముడు [[కంకంటి నారసింహరాజు]] కూడా కవిత్వం చెప్పినాడు.
== జీవిత విశేషాలు ==
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం కంకంటి పాపరాజు కాలం క్రీ.శ. 1575 నుంచి 1632 వరకు. కంకంటి పాపరాజు నెల్లూరి సీమ వ్యక్తి అని నిర్ధారణగా తెలుస్తూంది. కానీ ఆయన పట్టణం మాత్రం సాధికారికంగా నిర్ధారింపబడలేదు. కొన్ని ఆధారాలను అనుసరించి ప్రళయకావేరి పట్టణంలో అమీనుగా పనిచేసేవాడని భావిస్తున్నారు. కంకంటి పాపరాజు కాలం ఏమిటో నిర్ధారించేందుకు అవతారికలోనూ, ఆశ్వాసాంత పద్యాల్లోనూ ప్రస్తావనలు ఏమీ లేవు. ఈ పరిస్థితిలో డా.ఎస్.వి.జోగారావు కృషి ఫలితంగా మారుటూరి పాండురంగారావు నిర్ధారించాడు.<ref >డా.మారుటూరి పాండురంగారావు రచించిన ఉత్తర రామాయణ విమర్శ(సిద్ధాంత గ్రంథం)</ref>
పంక్తి 56:
{{మూలాలజాబితా}}
{{క్షీణ యుగం}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:1575 జననాలు]]
[[వర్గం:1632 మరణాలు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/కంకంటి_పాపరాజు" నుండి వెలికితీశారు