పెళ్ళి చేసి చూడు (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
==కథా విశేషాలు==
తెలుగు చిత్రసీమలో హేమా హేమీలంతా కలసి నటించిన చిత్రాలలో ఇది ఒకటి.
[[బొమ్మ:Pelli-chesi-choodu-movie-still-1.jpg|thumb|left|200px|ఈ సినిమలో ఒక సన్నివేశము]]
[[బొమ్మ:Pelli-chesi-choodu-movie-still-2.jpg|thumb|left|200px|ఈ సినిమలో ఒక సన్నివేశము]]
 
== కథ ==
ఒక పల్లెలో తన తల్లి ([[కన్నాంబ]]), చెల్లి అమ్మడు ([[వరలక్ష్మి]])లతో నివసించే రాజు నాటకాలలో వేషాలేస్తూ ఆ ఊరి స్కూలులో పనిచేస్తుంటాడు. అతని మావయ్య అయిన గోవిందయ్య అదే ఊరిలో ఉంటూ మేనల్లుడిని తన కూతురుకు ఇచ్చి వివాహం చేయాలనుకొంటాడు. అతని పొరుగింటి దూరపు బంధువు భీమన్న ఆమెను ఇష్టపడుతుంటాడు. ఆమె కూడా ఇతడిని పెళ్ళిచేసుకోవలనుకొంటూ ఉంటుంది.
 
Line 30 ⟶ 29:
ఈ లోగా తనకు తండ్రి వేరే సంబంధాలు చూస్తున్నట్టు తెలియడంతో తండ్రి వచ్చేసరికి పిచ్చిఎక్కినట్టుగా నాటకం ఆడుతూ తనకు సేవలు చేసే నర్సుగా తనభార్యను కూడా తనతో తీసుకొని ఊరు వెళతాడు. అక్కడ పిచ్చివాడైన తనకు నర్సులాంటి భార్య అయితే బావుంటుందనిపించేలా తండ్రికి చెప్పి మద్రాసు వెళతారు. అక్కడ గర్భవతి అయిన భార్యను తన అత్తగారి ఇంట దించి ఆమె బిడ్డను కన్న తరువాత తిరిగి తీసుకు వెళతాడు. ఇదంతా గమనించిన గోవిందయ్య రమణ నాటకం బట్టబయలు చేసేందుకు వెంకటపతితో కలసి మద్రాసు వస్తాడు. తండ్రి రాకతో మళ్ళీ పిచ్చి ఎక్కినట్టుగా నాటకం ఆడుతున్న కొడుకును చూస్తాడు. ఇంతలో లోపల పిల్లవాడి ఏడుపు వినబడటంతో లోనికి వెళ్ళి చూస్తారు. అక్కడ కోడలు అమె బిడ్డతో ఉండటం గమనిస్తాడు. ఆమెను వెంటనే ఇంటి నుండి వెళ్ళిపొమ్మని చెప్పి కొడుకుతో నీకు గోవిందయ్య కూతురితో వివాహం నిశ్చయించానని వెంటనే ఇంటికి రమ్మని లేదంటే తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వననీ చెపుతాడు. తనకు ఆస్తి అవసరం లేదని భార్య వెంటే తానూ పోతానని సామాను తీసుకొని ఆమెను తీసుకొని వెళ్లబోతుంటే వియ్యన్న వచ్చి అతడిని ఆపి గోవిందయ్య కూతురుకు అప్పటికే అతని బంధువు భీమన్నతో పెళ్ళి జరిగిందని మాయమాటలు చెప్పి వెంకటపతిని మోసం చేస్తున్నడని చెపుతాడు. తన తప్పు తెలుసుకొన్న వెంకటపతి కొడుకుని ఆపి కోడలిని మనవడిని వెంటబెట్టుకొని తన ఊరు వెళతాడు.
 
తారాగణం== :తారాగణం ==
==ఇతర విశేషాలు==
తారాగణం :
* నందమూరి తారక రామారావు - వేంకట రమణ
* గరికపాటి వరలక్ష్మి - అమ్మడు