రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి fixed Visual editor spam when adding links |
Bhanuharsha (చర్చ | రచనలు) తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగినది అందువలన వరంగల్ నుండి ములుగుకు మార్పు చేయడం జరిగినది. |
||
పంక్తి 20:
| country = భారత దేశం
| state = [[తెలంగాణ]]
| district =
| location = పాలంపేట
| elevation_m =
పంక్తి 43:
[[ఓరుగల్లు]] నేలిన [[కాకతీయులు|కాకతీయ]] రాజులు నిర్మించిన చారిత్రక [[దేవాలయం]] రామప్ప దేవాలయం.
'''[[రామప్ప దేవాలయము]]''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన [[వరంగల్లు]] పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో [[పాలంపేట]] అనే ఊరి దగ్గర ఉంది. దీనినే ''' రామలింగేశ్వర దేవాలయం ''' అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది [[
పాలంపేట చారిత్రత్మాక గ్రామము [[కాకతీయులు|కాకతీయుల]] పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.<ref>{{cite web
|url=http://www.indiayogi.com/content/temples/palampet.asp|title=పాలంపేటలో ఉన్న శివాలయాలు}}</ref> కాకతీయ రాజు [[గణపతి దేవుడు]] ఈ దేవాలయంలో వేయించిన [[శిలాశాసనం]] ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
|