స్వాతంత్ర్యం వచ్చి [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] ఏర్పడ్డిన తరువాత ఆరుగురు[[నీలం సంజీవరెడ్డి]], [[ముఖ్యమంత్రి|ముఖ్యమంత్రులుకోట్ల విజయభాస్కరరెడ్డి]], సైఫాబాద్[[భవనం ప్యాలెస్వెంకట్రామ్]], నుండే[[టి. తమఅంజయ్య]], అధికార[[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] తదితర ముఖ్యమంత్రులు జీ బ్లాక్ నుంచి పరిపాలన కార్యకలాపాలనువ్యవహారాలు నిర్వహించారుకొనసాగించారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి [[మర్రి చెన్నారెడ్డి]] సచివాలయంలో కొత్తగా కొన్ని భవనాలను నిర్మించి ముఖ్యమంత్రి కార్యాలయాలను వాటిల్లోకి మార్చాడు. అయితే చివరగా [[నందమూరి తారక రామారావు]] ఈ ప్యాలెస్లోని మొదటి అంతస్తులోనే తన ముఖ్యమంత్రి కార్యాలయంను ఏర్పాటుచేసుకున్నారు.