సైఫాబాద్ ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== స్వాతంత్య్రం తరువాత ==
స్వాతంత్ర్యం వచ్చి [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] ఏర్పడ్డిన తరువాత [[బూర్గుల రామకృష్ణారావు]], [[నీలం సంజీవరెడ్డి]], [[కోట్ల విజయభాస్కరరెడ్డి]], [[భవనం వెంకట్రామ్]], [[టి. అంజయ్య]], [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] తదితర ముఖ్యమంత్రులు జీ బ్లాక్‌ నుంచి పరిపాలన వ్యవహారాలు కొనసాగించారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి [[మర్రి చెన్నారెడ్డి]] సచివాలయంలో కొత్తగా కొన్ని భవనాలను నిర్మించి ముఖ్యమంత్రి కార్యాలయాలను వాటిల్లోకి మార్చాడు. అయితే చివరగా [[నందమూరి తారక రామారావు]] ఈ ప్యాలెస్‌లోని మొదటి అంతస్తులోనే తన ముఖ్యమంత్రి కార్యాలయంను ఏర్పాటుచేసుకున్నారు.<ref name="హైదరాబాద్ లో సచివాలయం..ఇక చరిత్రే">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ముఖ్యాంశాలు |title=హైదరాబాద్ లో సచివాలయం..ఇక చరిత్రే |url=http://www.andhrajyothy.com/artical?SID=416046 |accessdate=3 March 2019 |date=19 May 2017 |archiveurl=https://web.archive.org/web/20190303143408/http://www.andhrajyothy.com/artical?SID=416046 |archivedate=3 March 2019}}</ref>
 
== పరిరక్షణ ==
"https://te.wikipedia.org/wiki/సైఫాబాద్_ప్యాలెస్" నుండి వెలికితీశారు