సైఫాబాద్ ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

శైలి సవరణలు, కొన్ని తెలుగు పదాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
}}
 
'''సైఫాబాద్ ప్యాలెస్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని [[సైఫాబాద్]] లో ఉన్న ప్యాలెస్భవనం. [[లండన్]] [[బకింగ్ హామ్ పాలెస్|బకింగ్‌హామ్ ప్యాలెస్‌]] మాదిరిగా నిర్మించబడిన ఈ సైఫాబాద్ ప్యాలెస్, నిజాంకు ట్రెజర్ చెస్ట్ గాఖాజానాగా ఉపయోగపడి, ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని ‘జి’ జి-బ్లాకుగా ఉపయోగించబడుతుంది.<ref name="సైఫాబాద్ ప్యాలెస్">{{cite news |last1=సాక్షి |first1=ఫీచర్స్ |title=సైఫాబాద్ ప్యాలెస్ |url=https://www.sakshi.com/news/features/saifabad-palace-like-as-london-bucking-home-palace-173000 |accessdate=3 March 2019 |date=5 October 2014 |archiveurl=https://web.archive.org/web/20190303132401/https://www.sakshi.com/news/features/saifabad-palace-like-as-london-bucking-home-palace-173000 |archivedate=3 March 2019}}</ref><ref name=":0">{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-india-37843825|title=The 'unlucky' building spooking an Indian minister|last=|first=|date=2016-11-07|work=|newspaper=BBC News|language=en-GB|access-date=3 March 2019|via=}}</ref>
 
== నిర్మాణం ==
ఆరో నిజాం [[మహబూబ్ అలీ ఖాన్]] తన నివాసంకోసం 1887లో లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. డంగ్‌ సున్నం, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లతో పెద్ద గోడలు, ఎత్తైన గేట్లు, ముచ్చటైన నిర్మాణంతోగేట్లతో 1888లో యూరోపియన్‌ శైలిలో రెండంతస్తుల్లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మించబడింది.<ref name="అరవయ్యేళ్ల పాలన కేంద్రం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ముఖ్యాంశాలు |title=అరవయ్యేళ్ల పాలన కేంద్రం |url=http://www.andhrajyothy.com/artical?SID=83340&SubID=0 |accessdate=3 March 2019 |date=8 February 2015 |archiveurl=https://web.archive.org/web/20190303143929/http://www.andhrajyothy.com/artical?SID=83340&SubID=0 |archivedate=3 March 2019}}</ref> కానీ ఆలీఖాన్ ఒక్కరోజు కూడా ఈ భవనంలో గడపలేదు.
 
== చరిత్ర ==
మహబూబ్ అలీ ఖాన్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు, [[హుస్సేన్‌ సాగర్‌]] సమీపంలోని ప్రశాంత వాతావరణంలో సేద తీరితే ఆరోగ్యం మెరుగవుతుందని ఆస్థాన వైద్యులు (హకీంలు) సూచించారు. 1987లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మాణం జరుగుతుండగా, ఒక రోజు తన ఆస్థాన ప్రధాన మంత్రి మహారాజ కిషన్ ప్రసాద్‌తో కలసి ప్యాలెస్‌ను చూడడానికి ఏనుగు అంబారీపై అలీ ఖాన్ బయల్దేరాడు. ప్యాలెస్ సమీపంలోకి రాగానే ఒక అశుభ సూచకం ఎదురొచ్చింది. అది చూసిన జ్యోతిషులు పురానా హవేలీని వదలడం మంచిది కాదని నిజాంకు జోస్యం చెప్పడంతో సైఫాబాద్ ప్యాలెస్ కు వచ్చే ఆలోచనను మానుకున్నాడు. దాంతో నిజాం ఆర్థికమంత్రి సర్ అక్బర్ హైద్రీ మరియు ప్రధానమంత్రి కార్యాలయాల కోసం ఈ ప్యాలస్ కేటాయించబడింది.
 
== స్వాతంత్య్రం తరువాత ==
స్వాతంత్ర్యం వచ్చి [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] ఏర్పడ్డిన తరువాత [[బూర్గుల రామకృష్ణారావు]], [[నీలం సంజీవరెడ్డి]], [[కోట్ల విజయభాస్కరరెడ్డి]], [[భవనం వెంకట్రామ్]], [[టి. అంజయ్య]], [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] తదితర ముఖ్యమంత్రులు జీజి బ్లాక్‌ నుంచి పరిపాలన వ్యవహారాలు కొనసాగించారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి [[మర్రి చెన్నారెడ్డి]] సచివాలయంలో కొత్తగా కొన్ని భవనాలను నిర్మించి ముఖ్యమంత్రి కార్యాలయాలను వాటిల్లోకి మార్చాడు. అయితే చివరగా [[నందమూరి తారక రామారావు]] ఈ ప్యాలెస్‌లోని మొదటి అంతస్తులోనే తన ముఖ్యమంత్రి కార్యాలయంనుకార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు.<ref name="హైదరాబాద్ లో సచివాలయం..ఇక చరిత్రే">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ముఖ్యాంశాలు |title=హైదరాబాద్ లో సచివాలయం..ఇక చరిత్రే |url=http://www.andhrajyothy.com/artical?SID=416046 |accessdate=3 March 2019 |date=19 May 2017 |archiveurl=https://web.archive.org/web/20190303143408/http://www.andhrajyothy.com/artical?SID=416046 |archivedate=3 March 2019}}</ref>
 
== పరిరక్షణ ==
"https://te.wikipedia.org/wiki/సైఫాబాద్_ప్యాలెస్" నుండి వెలికితీశారు