జాయప సేనాని: కూర్పుల మధ్య తేడాలు

+ఎపిగ్రాఫియా ఇండికా లోని మూలం లింకు
పంక్తి 1:
 
'''జాయప సేనాని''' (జాయన) అయ్యకుల సంజాతుడు. పిన్న చోడన పుత్రుడు. ఇతని తాత ముత్తాతలది వెలనాడు లోని 'క్రోయ్యూరు'. ఈతని తండ్రి తాతలు చందవోలు రాజధానిగా తెలుగు దేశమును పరిపాలించిన వెలనాటి చోళ మహీపతులను సేవించిరి. జాయన తాత నారాయణ నాయకుడు వెలనాటి రెండవ చోళుని కాలములో, కృష్ణా నది సముద్రమున కలియు చోటనున్న దీవియందు గొప్ప నగరము నిర్మించెను. ఈ దీవి ఇంతకు ముందు జననివాసాని కయోగ్యమైనది. నాటినుండి వీరు అచటనే నివసింప సాగిరి. క్రీ. శ. 1203లో [[గణపతి దేవుడు|కాకతి గణపతిదేవ చక్రవర్తి]] ఈ దీవిపై దండెత్తి, అయ్య కులజుడైన పిన్న చోడ నాయకుడైన జాయన తండ్రిని ఓడించి దీవిని వశపరచుకొనెను. కాని, అతను అయ్యకులజుల పరాక్రమాదులను మెచ్చుకొని వారితో సఖ్యము చేసికొనెను; అంతేకాక, జాయన అక్కల నిరువురను - నారమ - పెరమ లనువారిని వివాహమాడెను (Epi. Ind. Vol. 3, Page 84). అప్పటికి జాయన చాలా చిన్నవాడు. అతని సౌమ్యాకారమును, నయ వినయ శౌర్య గాంభీర్యములను గమనించిన గణపతి దేవుడు వానికి ఆందోళీకాతపత్రాది గౌరవములను ప్రసాదించి, గజ సైన్యాధిపతిని కావించి, క్రీ. శ. 1213లో 'తామ్రపురి'ని (నేటి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని చేబ్రోలును పరిపాలింపనిచ్చెను. (Epi. Ind. Vol. V, PP - 142, 143). అంతేకాక, కౌమార దశ నుండి జయన ప్రతిజ్ఞాశయముల నెరింగిన, గణపతి దేవుడు స్వయముగా శ్రద్ధ వహించి, గుండా మాత్యుల వారిచే జాయనకు కళల నేర్పించెను. (1-13)
 
'''జాయప సేనాని''' సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి [[గణపతి దేవుడు|గణపతిదేవు]]<nowiki/>ని వద్ద పనిచేసిన సేనాధిపతి. ప్రాచీన పత్రాల్లో ఇతడిని ''జాయప నాయుడు'' అని, ''జాయన'' అనీ కూడా ఉదహరించారు. జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను [[దివిసీమ]]<nowiki/>ను పాలించాడు. ఇతని తాత ముత్తాతలది వెలనాడు లోని 'క్రోయ్యూరు'. ఈతని తండ్రి తాతలు [[చందోలు|చందవోలు]] రాజధానిగా తెలుగు దేశమును పరిపాలించిన వెలనాటి చోళ మహీపతులను సేవించారు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యంలో పనిచేసారు.
 
'''జాయప సేనాని''' (జాయన) అయ్యకుల సంజాతుడు. పిన్న చోడన పుత్రుడు. ఇతని తాత ముత్తాతలది వెలనాడు లోని 'క్రోయ్యూరు'. ఈతని తండ్రి తాతలు చందవోలు రాజధానిగా తెలుగు దేశమును పరిపాలించిన వెలనాటి చోళ మహీపతులను సేవించిరి. జాయన తాత నారాయణ నాయకుడు వెలనాటి రెండవ చోళుని కాలములో, కృష్ణా నది సముద్రమున కలియు చోటనున్న దీవియందుదీవిలో గొప్పనారప్ప నగరముఒక నిర్మించెనునగరాన్ని నిర్మించాడు. ఈ దీవి ఇంతకు ముందు జననివాసాని కయోగ్యమైనది.అప్పటి నాటినుండినుండి వీరు అచటనేఅక్కడే నివసింప సాగిరిసాగారు. క్రీ. శ. 1203లో [[గణపతి దేవుడు|కాకతి గణపతిదేవ చక్రవర్తి]] ఈ దీవిపై దండెత్తి, అయ్య కులజుడైన పిన్న చోడ నాయకుడైనచోడుని (జాయన తండ్రినితండ్రి) ఓడించి దీవిని వశపరచుకొనెనువశపరచుకొన్నాడు. కాని, అతను అయ్యకులజుల పరాక్రమాదులను మెచ్చుకొని వారితో సఖ్యము చేసికొనెను;చేసికొన్నాడు. అంతేకాక, జాయన అక్కలఇద్దరు నిరువురనుఅక్కలను - నారమ, -పేరమ పెరమఅనువారిని లనువారిని- వివాహమాడెనుపెళ్ళి (Epiచేసుకున్నాడు.<ref>{{Cite Ind.book|title=ఎపిగ్రాఫియా Vol.ఇండికా|publisher=డైరెక్టర్ 3జనరల్, Pageఆర్కియలాజికల్ సర్వే 84)ఆఫ్ ఇండియా|year=1979|isbn=|location=న్యూ ఢిల్లీ|pages=126,127|editor-last=హల్ట్ష్|publication-place=|volume=3|editor-first=ఇ|url=https://archive.org/details/EpigraphiaIndica3/page/n5}}</ref>. అప్పటికి జాయన చాలా చిన్నవాడు. అతని సౌమ్యాకారమును, నయ వినయ శౌర్య గాంభీర్యములను గమనించిన గణపతి దేవుడు వానికి ఆందోళీకాతపత్రాది గౌరవములను ప్రసాదించి, గజ సైన్యాధిపతిని కావించి, క్రీ. శ. 1213లో 'తామ్రపురి'ని (నేటి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని చేబ్రోలును పరిపాలింపనిచ్చెను. (Epi. Ind. Vol. V, PP - 142, 143). అంతేకాక, కౌమార దశ నుండి జయన ప్రతిజ్ఞాశయముల నెరింగిన, గణపతి దేవుడు స్వయముగా శ్రద్ధ వహించి, గుండా మాత్యుల వారిచే జాయనకు కళల నేర్పించెను. (1-13)
 
1241 లో వెలనాటి చోడులపై గణపతి దేవుడు విజయము సాధించిన తర్వాత వెలనాడు, [[కమ్మనాడు]] లోని వీరులందరు ఓరుగల్లుకు తరలిపోయారు. వారిలో జాయప ఒకడు. గణపతి దేవుడు ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను క్షత్రియుడైన గణపతిదేవుడు పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము [[కమ్మ]] నాయకులకు జాయప ఆద్యుడు.
 
కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా ఇప్పటి కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం లోని [[గణపేశ్వరం]]<nowiki/>లో గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద చేబ్రోలు లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు. జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను [[సంస్కృతము|సంస్కృత]] గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప [[నాట్యము]]<nowiki/>లో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.
 
"ప్రేక్ష్యప్రజ్ఞామతిశ యవతీం స్వామిభక్తించహర్షాత్
Line 9 ⟶ 17:
వాచాంపత్యౌ హరిరివ కలాం శ్లాఘనీయాం వ్యనైషీత్. "
 
పిమ్మట ప్రాజ్ఞుడైన జాయన గణపతి దేవుని ఆజ్ఞచే, ఆయనకు మిగుల ప్రియమగు నృత్త లీలలకు రత్నదర్పణము వంటి "నృత్త రత్నావళి"ని (క్రీ. శ. 1253-54) (కలియుగం 4355) లో రచించెనురచించాడు. అనగా, అప్పటికి జాయన సుమారు 60 ఏండ్ల వయసువాడై ఉండవచ్చు. ఈ గ్రంథ రచనలో జాయనకు నాటికి వెలువడిన శాస్త్ర గ్రంథములు, లోకమందు ప్రసిద్ధి వహించిన దేశి నృత్యములు మాత్రమే కాక, రామప్ప గుడి వంటి దేవాలయము లందలి నృత్య శిల్పములు తోడ్పడి యుండును.
 
== కాకతీయుల నృత్య కళాభిమానం ==
కాకతీయ ప్రభువులు సంగీత సాహిత్యములను అత్యధికముగా ఆదరించినట్లు చరిత్ర వలన తెలుస్తోంది. ప్రథమ ప్రతాపరుద్రుడు (క్రీ. శ. 1158 - 1195) విద్యాభూషణ బిరుదాంచితుడు. నీతిసారాది గ్రంథకర్త. కాకతీయ చక్రవర్తులలో సుప్రసిద్ధుడు గణపతిదేవుడు. యితడు అరువది సంవత్సరములు పైగా రాజ్యమును పరిపాలించి, దేశమును సుభిక్షమొనరించెను. ఇక రెండవ ప్రతాపరుద్రుడు (క్రీ. శ. 1290 - 1326) పండితులలో పండితుడు, కవులలో కవి, సంగీత రహస్య మెరిగిన గాయక శిరోమణి, చిత్ర కళావేత్త. కావుననే ఈ కాలము లలితకళలకు, ముఖ్యముగా నృత్యమునకు, నవ వసంతోదయమైనది. రాజులు, రాజబంధువులు, మహామాత్యులు, సేనానులు స్వయముగా కళావేత్త లైనారు. కాకతీయులనాటి నృత్య కళా చరిత్ర మువ్విధములుగా - శాసనములు, శిల్పములు, సాహిత్యము ద్వారా వెలుగులోకి వచ్చింది. గణపతి దేవుడు జాయపసేనాపతికి చేబ్రోలు నొసంగినట్లు తెలియజేసెడి శాసనం (Epi. Ind. Vol. VI - 38ff) లో 16 మంది దేవదాసీలను దానము చేసినట్లు ఉంది. శిల్పములు కూడా ముఖ్యముగా దేవాలయములకు సంబందినవి ఉన్నాయి. ఈ దేవాలయములలో ప్రధానమైనవి [[వరంగల్|వరంగల్లు]] లోని [[వేయి స్తంభాల గుడి|వేయి స్థంబాల గుడి]], [[పాలంపేట]] లోని [[రామప్ప దేవాలయము|రామప్ప గుడి]]. రామప్ప గుడి రుద్రేశ్వరాలయంగా పేరుపొందింది. గణపతిదేవుని సేనాని, మంత్రి రేచర్ల రుద్రదేవుడు క్రీ. శ. 1213లో నిర్మించిన ఈ దేవాలయములోని ప్రతీ భాగమూ ఒక అపురూప శిల్పకళాఖండము. కాకతీయుల నృత్యకళాభిమానానికి ఇది పరాకాష్ఠ. ఇంకా సాహిత్యానికి సంబంధించిన సాక్ష్యములలో [[తిక్కన]], [[పాల్కురికి సోమనాథుడు|పాల్కురికి సోమనాథుల]] తెలుగు రచనలు తెలిసినవే. ఇంక సంస్కృత భాషలో వెలిసిన ఉత్తమోత్తమ గ్రంథము జాయసేనాపతిగా పేరుపొందిన జాయపసేనాని రచించిన "నృత్త రత్నావళి". ఆంధ్రుడు రచించిన శాస్త్రమని అసందిగ్ధముగా చెప్పదగిన తొలి గ్రంథము జాయన కృతమగు "నృత్త రత్నావళి". గణపతిదేవుని బావమరిది జాయపసేనాని "నృత్తరత్నావళి"ని రచించాడు.
 
<br />
(మూలం : జాయసేనాపతి విరచిత - నృత్త రత్నావళి - సంస్కృతం: జాయ సేనాపతి; తెలుగు: రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ)
 
== వనరులు ==
ప్రచురణ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2007. (ప్రచురణ - 306)
 
* ఆంధ్రుల చరిత్ర, చిలుకూరి వీరభద్రరావు
* [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] - బుద్దరాజు వరహాలరాజు, 1970
* కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య చౌదరి, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు, 2006.
* బౌద్ధము-ఆంధ్రము, హనుమంతరావు, బి.యస్.యల్, 1995, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు.(http://www.archive.org/details/bouddamuandhramu018708mbp).
* నృత్య రత్నావళి.(http://www.telugupeople.com/discussion/article.asp?id=111)
 
(మూలం : జాయసేనాపతి విరచిత - నృత్త రత్నావళి - సంస్కృతం: జాయ సేనాపతి; తెలుగు: రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ)
 
ప్రచురణ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2007. (ప్రచురణ - 306)
 
[[వర్గం:కాకతీయ రాజులు]]
"https://te.wikipedia.org/wiki/జాయప_సేనాని" నుండి వెలికితీశారు